Author: Seelam

AP&TG

500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల లక్ష్యంగా ప్రణాళికలు-సీఎం చంద్రబాబు

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం… అమరావతి: గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా

Read More
AP&TGDISTRICTS

ఒక రూపాయి 19 పైసలకు యూనిట్ కాస్టును తగ్గించే విధంగా చర్యలు-మంత్రి గొట్టిపాటి

నెల్లూరు: నెల్లూరుజిల్లాలోని కిసాన్ సెజ్ వద్ద 132 కెవి విద్యుత్ స్టేషన్ ను మంజూరు చేస్తున్నమని,, దానిని త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మాత్యులు

Read More
BUSINESSNATIONALOTHERSWORLD

ఇండియా-ఈయూల మధ్య కుదిరిన స్వేఛ్చ వాణిజ్య ఒప్పందం

అమరావతి: భారత్-యురోపియన్ యూనియన్ ల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం ఖరారు అయింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్

Read More
CRIMENATIONAL

సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన గొడవతొ ఒకరు మృతి

అమరావతి: మద్యం మత్తులో సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొక వ్యక్తి నాలుక తెగి, తీవ్ర గాయాలు

Read More
AP&TG

గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన శుభ దినోత్సవం-గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్ అన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక గవర్నర్ ప్రసంగించారు. సోమవారం 77వ

Read More
DISTRICTS

గణతంత్ర విలువలను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి- జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

77వ గణతంత్ర దినోత్సవ సందేశం.. నెల్లూరు: 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికి కలెక్టర్ హిమాన్షు శుక్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం నగరంలోని

Read More
NATIONAL

నాందేడ్ గురుద్వారాను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు.. అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం

Read More
NATIONAL

పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం

అమరావతి: కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ఆదివారం ప్రకటించింది.మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి,,డాక్టర్ కుమారస్వామి తంగరాజులకు పద్మశ్రీ అవార్డు

Read More
DISTRICTSOTHERSSPORTS

జిల్లాస్థాయిలోనే నెంబర్ వన్‌గా ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రం-మంత్రి ఆనం

నేను V,R.కళాశాలలో బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిని.. నెల్లూరు: జిల్లాస్థాయిలోనే నెంబర్ వన్‌గా, అత్యాధునిక సౌకర్యాలతో 20 ఎకరాల్లో ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ

Read More
DISTRICTSHEALTHOTHERS

నెల్లూరులో ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీకి మంత్రి నారాయణ శంకుస్థాపన

నెల్లూరు: నగర అభివృద్ధితో పాటు పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం

Read More