Author: Seelam

AP&TGDISTRICTS

రాపూరు,కలువాయి, సైదాపురం మండలాలను జిల్లాలోనే కొనసాగించాలి-మంత్రి ఆనం

నెల్లూరు: రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి, రెవెన్యూశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్‌ కి తన తరపున

Read More
AP&TG

తిరుపతిలో సెక్యూరిటీ, సేఫ్టీ వుంటుందన్న భావన భక్తుల్లో కల్పించాలి-సీ.ఎం చంద్రబాబు

ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం.. తిరుపతి: దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని, అప్పుడే పోలీసులు అందించే సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని

Read More
AP&TG

వైద్య,విజ్ఞాన,గణిత శాస్త్రల్లో అధ్భుతలను అవిష్కరించింది భారతీయులే-సీ.ఎం చంద్రబాబు

భారతీయుల డీఎన్ఏలో మాత్రమే-మోహన్ భగవత్.. తిరుపతి: ఖగోళశాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప మేధవులు జన్మించిన భూమి,

Read More
NATIONAL

గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

అమరావతి: గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో శుక్రవారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా

Read More
CRIMEOTHERSWORLD

బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా కొట్టి చంపిన బంగ్లాదేశీయులు

అమరావతి: బంగ్లాదేశ్‌లో హిందువులపై మరో దారుణమైన,,హింసాత్మక సంఘటన వెలుగు చూసింది. మైమెన్‌సింగ్‌లోని భలుకాలో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దిపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిన

Read More
NATIONAL

అటల్ జీ సంకల్పంతోనే దేశంలో స్వర్ణ చతర్భుజి రోడ్ల నిర్మాణం ప్రారంభం అయింది-ప్రధాని మోదీ

రాష్ట్రీయ ప్రేరణస్థల్‌.. అమరావతి: స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన దేశ మహనీయులను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని,,స్వాతంత్ర్యం తరువాత దేశంలో చేపట్టిన మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించారని

Read More
CRIMENATIONAL

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం-డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా

అమరావతి: ఒడిశాలోని గంజాం జిల్లా సరిహద్దు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి

Read More
NATIONAL

ప్రేమ,శాంతి,కరుణమైయుడి సందేశాన్ని ప్రతిబింబిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో మార్నింగ్ సర్వీస్‌లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశ

Read More
CRIMENATIONAL

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ-17 మంది సజీవ దహనం

అమరావతి: కర్ణాటకలో గురువారం వేకువజామున 3గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్

Read More
AP&TGNATIONAL

దేశీయ విమానయాన రంగంలోకి మూడు కొత్త సంస్థలు-కేంద్ర మంత్రి

అమరావతి: విమాన సంస్థల మధ్య పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో

Read More