హైదరాబాద్ నుంచి తిరుపతికి పున:ప్రారంభం అయిన ఇండిగో విమాన సర్వీసులు
అమరావతి: గత డిసెంబర్ 18వ తేదీ నుంచి రద్దు అయిన హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో సర్వీసులు శనివారం తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇండిగొ సంస్థ తమ సర్వీసును
Read Moreఅమరావతి: గత డిసెంబర్ 18వ తేదీ నుంచి రద్దు అయిన హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో సర్వీసులు శనివారం తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇండిగొ సంస్థ తమ సర్వీసును
Read Moreఅమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియాకు సంబంధించిన తొలి విమానం దిగ్విజయంగా ల్యాండ్అయ్యింది. ఆదివారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో వ్యాలిడేషన్ (టెస్ట్)
Read Moreఅమరావతి: భారత్-పాకిస్థాన్ సరిహద్దు అంతరిక్షం నుండి కనిపించే భూమి మీది అతికొద్ది ప్రదేశాలలో ఒకటి అని మీకు తెలుసా? నిజంగా ఇది ఒక అద్భుతమైన దృశ్యం…రాత్రి వేళల్లో
Read Moreహైదరాబాద్: ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ వినియోగిస్తూ హైదరాబాద్ ఈగల్ టీంకు అడ్డంగా దొరికాడు. గంజాయి తీసుకుంటూ కడప జిల్లా జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి ఈగల్
Read Moreప్రపంచలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు.. అమరావతి: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య
Read Moreగిరి ప్రదణక్ష నిర్మాణంకు నా వంతు సాయం.. హైదరాబాద్: కొండగట్టు అంజనేయ స్వామి అంటే నాకు అపారమైన భక్తి,విశ్వసం వుందని ఏ.పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Read Moreసీడబ్ల్యూసీ ఛైర్మన్ నేతృత్వంలో.. అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు
Read Moreతిరుమల: 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించారు. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది
Read Moreతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Moreఅమరావతి: అత్యంత అధునికి సౌకర్యలు వున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ
Read More