అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం
అమరావతి: రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) బ్యాంకు రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్ కి అందజేసిన NaBFID డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, NaBFID రుణాలు & ప్రాజెక్టు ఫైనాన్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ కె. దినేష్ తదితరులు.

