DISTRICTS

పరిపాలన సౌలభ్యం కోసం సూపరింటెండెంట్ ల బదిలీలు-కమిషనర్

ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి.. నెల్లూరు: నగర పాలక సంస్థ పరిపాలన సౌలభ్యం కోసం, వివిధ విభాగాల పనితీరును క్రమబద్ధీకరించడానికి పలువురు సూపరింటెండెంట్ లను బదిలీలను చేపట్టినట్టు

Read More
DISTRICTS

డెకాయ్‌ ఆపరేషన్స్‌ ముమ్మరం చేయండి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో గర్భస్త లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్‌ ఆపరేషన్స్‌ (ఆకస్మిక తనిఖీలు) ఎక్కువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు,

Read More
AP&TG

మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ-మంత్రి నాదెండ్ల

అమరావతి: మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.. ఏప్రిల్ 30వ తేదీతో

Read More
AP&TGPOLITICS

వైపీసీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు విచారణ గురువారంకు వాయిదా

అమరావతి: వైపీసీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు,,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది..తన క్లయింట్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని

Read More
CRIMENATIONAL

పటాసుల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం-13 మంది మృతి

అమరావతి: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, దీశ పట్టణంలో ఉన్న పటాసుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించడంతో,,పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ

Read More
BUSINESSNATIONALOTHERS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిలిచి పోయిన డిజిటల్ సర్వీసులు

అమరావతి: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్

Read More
DISTRICTS

ఆస్థి,ఖాళీ స్థలం పన్నులు మొత్తం కలిపి రూ.77.76 కోట్లు వసూళ్లు-కమిషనర్ సూర్యతేజ

నెల్లూరు: నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో 2024-25 ఆర్ధిక సంవత్సరం పన్నుల వసూళ్లలో విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయం అని కమిషనర్

Read More
NATIONALOTHERSWORLD

హిమాలయాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రతీసారి-సునీతా విలియమ్స్

అమరావతి: భార‌తీయ సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌,, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో సంకేతిక సమస్యలతో 9 నెలల పాటు అక్కడే ఉన్న విష‌యం విదితమే..మార్చి 19వ

Read More
AP&TGDISTRICTS

అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో కాకాణికి రెండవసారి పోలీసు నోటీసులు

అమరావతి: మాజీ మంత్రి,,వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు..నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం

Read More
AP&TG

ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి జలుల్లు,ఉష్ణొగ్రతలు తగ్గే అవకాశం

అమరావతి: అదివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి సోమవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర, అంతర్గత విదర్భ మీదుగా మరట్వాడ

Read More