AP&TGCRIME

గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు

అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వెళ్లిన యువకుల్లో 11 మంది

Read More
AP&TGPOLITICS

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ఆచరణ సాధ్యమే-పవన్‌ కల్యాణ్‌

అమరావతి: ‘వన్ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ దేశానికి అవసరమైన మార్పు అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.. సోమవారం భారతదేశంకు ఉన్నసమర్ధత రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనని

Read More
CRIMEDISTRICTS

జూన్ 9వ వరకు కాకాణికి రిమాండ్ విధించి న్యాయమూర్తి

(55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పోలీసు బృందాలు ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌ లో ఉన్నట్లు పసిగట్టి

Read More
AP&TGMOVIESOTHERS

పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చేలా ఇండ్రస్టీలో ఒక ఎపిసోడ్ జరిగింది-దిల్ రాజు

హైదరాబాద్: వపన్ మా పెద్దన్న లాంటి వాడు,అయన తిడితే పడతాం,,పవన్ కు కోపం వచ్చేలా ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిందని నిర్మాత,డిస్టిబ్యూటర్ దిల్ రాజు అన్నారు..సోమవారం ఆంధ్రప్రదేవ్

Read More
NATIONAL

భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలి-ప్రధాని మోదీ

దేశప్రజలకు విజ్ఞప్తి.. అమరావతి:“ఆత్మనిర్భర్ భారత్”లో బాగంగా దేశంలో వినాయకచవితి,,దీపావళితో సహా పండగ ఏదైనా సరే భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు విజ్ఞప్తి

Read More
AP&TGMOVIESOTHERS

ఆ నాలుగురిలో నేను లేను-దయచేసి నన్ను కలపవద్దు-అల్లు.ఆరవింద్

అమరావతి: జూన్ 1 నుంచి థియేట‌ర్ల బంద్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది..ఈ విషయంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వ‌ర‌కు వ‌చ్చింది.. దీంతో

Read More
AP&TGCRIME

వైసీపీ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని  కేరళలో అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: వైసీపీ నేత,,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు..అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు

Read More
NATIONAL

రాబోయే 3 రోజుల్లో దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్న నైరుతి

అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి పశ్చిమ మధ్య & తూర్పు మధ్య అరేబియా సముద్రం,, కర్ణాటక,, గోవా,, మహారాష్ట్ర,, పశ్చిమ మధ్య & ఉత్తర బంగాళాఖాతం,,

Read More
NATIONAL

ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వంతోనే భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది-పవన్

అమరావతి: భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..నీతిఆయోగ్ వివరాల ప్రకారం, భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్‌కు

Read More
BUSINESSNATIONALOTHERS

ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్-అయోగ్ సీఈఓ

అమరావతి: భారతదేశం, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు..నీతీ అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10వ

Read More