AP&TG

ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే-దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం- సీ.ఎం చంద్రబాబు

హైదరాబాద్: ‘ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే..తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలపడమే ధ్యేయం. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారని,, తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే

Read More
NATIONALOTHERSWORLD

ఎలన్ మాస్క్ కొత్త రాజకీయ పార్టీ పేరు ‘ది అమెరికా పార్టీ’-జరిగే పనేనా?

అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌,, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ కు మధ్య కొన్ని రోజుల నుంచి అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు ఎడముఖం,పెడముఖకంగా వుంటున్నారు..మథ్య

Read More
NATIONALOTHERSWORLD

కెనడాలో జరిగే G-7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్ననున్నప్రధాని నరేంద్ర మోడీ

అమరావతి: కెనడాలో ఈ నెలలో జరగనున్న 51వ G-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు..ఈ విషయమై ప్రధాని మోదీ శుక్రవారం ఎక్స్‌ వేదికగా తెలిపారు..కెనడా

Read More
NATIONAL

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతీయ రైల్వే ఇంజినీరింగ్ అద్భుతం.. జమ్మూకశ్మీర్‌ లోయలోని అందాలను చూడాలి అంటే ఉదమ్‌పూర్.. శ్రీనగర్.. బారాముల్లా మధ్య నేడు ప్రారంభం అయిన చినాబ్‌ రైల్వే బ్రిడ్జి నుంచి

Read More
DISTRICTS

జిల్లాలో 10 లక్షలమంది యోగా మీద మక్కువతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు-జె.సి కార్తీక్

నెల్లూరు: మానసికంగా, శారీరకంగా అద్భుత ప్రయోజనాలు కలిగించే యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌ పిలుపునిచ్చారు.యోగాంధ్ర 2025

Read More
CRIMEDISTRICTS

3 రోజుల పోలీసు కస్టడీకి వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు కోర్టు న్యాయమూర్తి అదేశాలు ఇచ్చారు..6వ తేదీ ఉదయం

Read More
AP&TG

దక్షిణకోస్తా రైల్వే జీఎంగా సందీప్‌ మాధుర్‌

అమరావతి: విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంగా సందీప్‌ మాధుర్‌ను రైల్వే బోర్డు నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ

Read More
CRIMENATIONAL

మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత ఎన్ కౌంటర్

అమరావతి: మావోయిస్టు పార్టీకి కొలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది..ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత,,కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్(65) మరణించాడు.. సుధాకర్

Read More
CRIMENATIONAL

లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన ‘లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి గురువారం కలకత్తా హైకోర్టు సింగ్ బెంచ్ జస్టిస్ రాజా బసు చౌదరి మధ్యంతర

Read More
NATIONAL

తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలి-ప్రధాని మోదీ

సింధూరు మొక్కను.. అమరావతి:  ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ప్రత్యేక చెట్ల పెంపకం (డ్రైవ్‌తో) తల్లి పేరుతో ఒక మొక్క (ఏక్‌పెడ్‌ మాకేనామ్) అనే కార్యక్రమంలో విసృతంగా

Read More