16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ కు స్వాగతం పలికిన కలెక్టర్
తిరుపతి: జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా.అరవింద్ పనగారియా,,సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డా.మనోజ్ పాండా తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య, ఆర్డీవో శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు..ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్,16వ ఆర్థిక కమిషన్ బృందంతో పాటు ఉన్నారు.