INTERNATIONAL

INTERNATIONALNATIONALOTHERS

జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై మిస్సైల్,డ్రోన్స్ ను ప్రయోగించిన పాక్-ఆకాశంలో కూల్చివేసిన సైన్యం

అమరావతి: ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత‌ జ‌మ్ము ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాకిస్తాన్ గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్ల‌తో  దాడుల‌కు దిగింది.. ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో రెండు శ‌క్తివంత‌మైన పేలుళ్ల శ‌బ్దాలు

Read More
INTERNATIONALNATIONALOTHERS

26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుపై సంతకం చేసిన భారత్

అమరావతి: హిందు మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా వున్న భారత నావికాదళాన్ని మరింత సన్నద్ధం చేయడానికి ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో భారత్ సోమవారం ఒక ఒప్పందపై

Read More
INTERNATIONALNATIONALOTHERS

3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా

అమరావతి: ఉక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.. 3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించింది.. మే నెల 8 నుంచి

Read More
INTERNATIONALNATIONALOTHERS

కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్ను మూత

అమరావతి: అనారోగ్యంతో బాధపడుతూ కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) మరణించారు..పోప్ ఫ్రాన్సిస్ మరణం తరువాత రోమన్ కాథలిక్ చర్చిలో ఎలాంటి కత్రువులు జరుగుతుందన్న వివరాలపై

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్‌ లో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ దారుణ హాత్య

భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటు రోడ్లపైకి,,టీవీలో చర్చలకు పరుగులు తీసే కూహాన లౌకికవాదులకు బంగ్లాదేశ్,,మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు,,మరణహోమాలపై నోరు మెదపరేందుకని ??

Read More
INTERNATIONALNATIONALOTHERS

ప్రధాని మోదీకి “మిత్ర విభూషణ పురస్కారం” ప్రధానం చేసిన శ్రీ లంక ప్రభుత్వం

అమరావతి: భారత్‌-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది..“మిత్ర విభూషణ

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో మళ్లీ ఎలాన్‌ మస్క్‌దే తొలిస్థానం

అమరావతి: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు..342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో తొలిస్థానంలో వున్నారు..గత సంవత్సరంతో

Read More
INTERNATIONALNATIONALOTHERS

హిమాలయాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రతీసారి-సునీతా విలియమ్స్

అమరావతి: భార‌తీయ సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌,, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో సంకేతిక సమస్యలతో 9 నెలల పాటు అక్కడే ఉన్న విష‌యం విదితమే..మార్చి 19వ

Read More
INTERNATIONALNATIONALOTHERS

మయన్మార్,థాయ్‌లాండ్‌లో భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం

మరణాల సంఖ్య 10వేలు దాటవచ్చు? అమరావతి: మయన్మార్ థాయ్‌లాండ్‌ దేశాల్లో శుక్రవారం తీవ్ర భూకంపాలు కుదిపేసిన విషయం విదితమే..నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్‌,

Read More
INTERNATIONALNATIONALOTHERS

మయన్మార్‌,థాయ్‌లాండ్‌,చైనాలో రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం

అమరావతి: ధరణి ప్రకోపానికి మయన్మార్‌,థాయ్‌లాండ్‌,చైనాలో తీవ్ర భూకంపనలు చోటు చేసుకోవడంతో ఈ మూడు దేశాల ప్రజలు వణికిపోయారు..శుక్రవారం ఉదయం రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో మయన్మార్‌ బలమైన

Read More