INTERNATIONAL

INTERNATIONALNATIONALOTHERS

యూఎస్ఏలో కూలిపోయిన F-35 ఫైటర్‌ జెట్‌

అమరావతి: వ్యాపారం కోసం ఎలాంటి నీచమైన రాజకీయలు అయిన నెరిపే అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో ఒక గొప్ప విమానం అని చెప్పుకునే F-35  విమానం కుప్పకూలిపోయింది..బుధవారం సాయంత్రం

Read More
INTERNATIONALOTHERS

రష్యాను వణికించిన భారీ భూప్రకంపనలు, రిక్టర్‌ స్కేలుపై 8.7గా గుర్తింపు

రష్యా,జపాన్ తీరాలను ప్రాంతాలను తాకిన సునామీ.. అమరావతి: రష్యాను భారీ భూప్రకంపనలు బుధవారం వేకువజామున కుదిపేశాయి.. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136

Read More
INTERNATIONALNATIONALOTHERS

నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుపై అధికారిక సమాచారం లేదు-విదేశాంగశాఖ

అమరావతి: యెమెన్‌ జాతీయుడు మహద్‌ హత్యకేసులో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దైందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండిస్తూ,,ఈ వార్తలు అవాస్తవమని పేర్కొంది..

Read More
INTERNATIONALNATIONALOTHERSTECHNOLOGY

ఇస్రో, నాసాలు తయారు చేసిన నిసార్ ఉపగ్రహం ఈ నెల 30న నింగిలోకి

శ్రీహరికోట నుంచి ప్రయోగం.. అమరావతి: ఇస్రో, నాసాలు సంయుక్తంగా రూ.13,000 కోట్ల ఖర్చుతో తయారు చేసిన నిసార్ ఉపగ్రహం నుంచి జూలై 30న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి

Read More
BUSINESSINTERNATIONALNATIONALOTHERS

భారత్,బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

అమరావతి: భారతదేశం-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు జరిగింది.. ఈ ఒప్పందంతో రెండు దేశా మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు,, 2030 నాటికి ద్వైపాక్షిక

Read More
INTERNATIONALNATIONALOTHERS

రష్యాలో ఘోర విమాన ప్రమాదం,49 మంది మృతి

అమరావతి: రష్యాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం గురువారం ఉదయం ఘోరా ప్రమాదంకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న 49 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు..అంగారా ఎయిర్‌లైన్స్‌ కు

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత్ పై 100 శాతం సుంకాలు విధిస్తాం-అమెరికా బుడ్డబెదిరింపులు

అమరావతి: నక్కజిత్తుల అమెరికా,, భారతదేశంకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది..రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే 100 శాతం సుంకాలు విధించనున్నట్లు యూఎస్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌

Read More
INTERNATIONALNATIONALOTHERS

చైనా ఆర్థిక మంత్రి వాంగ్ యితో వివరణాత్మక చర్చలు -జయశంకర్

అమరావతి: బీజింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు,ఆర్థిక మంత్రి వాంగ్ యితో వివరణాత్మక చర్చలు జరిగాయని భారతదేశ విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు..ఈనెల 14 నుంచి

Read More
INTERNATIONALNATIONALOTHERS

నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమీబియా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్’ను బుధవారం

Read More
INTERNATIONALNATIONALOTHERS

పాకిస్థాన్ లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్

అమరావతి: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధికారికంగా పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది..గత కొన్ని సంవత్సరాలుగా ఇస్లామాబాద్‌లో టెక్ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు

Read More