INTERNATIONAL

INTERNATIONALNATIONALOTHERS

అఫ్ఘానిస్థాన్‌ తో ఉద్రిక్తతలు-పాకిస్థాన్ లో కిలో టమాటా ధర రూ.700

అమరావతి: పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన వేశాయి..దీంతో సరుకుల రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత్ సరిహద్దులకు దగ్గరలో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా

అమరావతి: భారతదేశంతో ఒక ప్రక్క వాణిజ్యం అంటూనే నక్క జిత్తుల డ్రాగన్ కంత్రీ….భారత్,,చైనాల మధ్యం 2020లో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రదేశాలలో ఒకదాని నుంచి

Read More
INTERNATIONAL

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సానే తకైచి

అమరావతి: జపాన్‌లోని పార్లమెంట్ సభ్యులు మంగళవారం నాడు కరడుగట్టిన సంప్రదాయవాద అయిన సానే తకైచిని జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నుకున్నారు. చక్రవర్తి నరుహిటోను మర్యాద పూర్తకంగా

Read More
INTERNATIONALNATIONALOTHERS

దేశ భద్రత, ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యం-కొనుగొళ్లు చేస్తున్నే వుంటాం

అమరావతి: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలపై భారత్ స్పష్టంమైన సమాధానం ఇచ్చింది.. రష్యా నుంచి భారత్ చమురు

Read More
INTERNATIONALNATIONALOTHERS

పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతికారం తీర్చుకున్న తాలిబన్

50 మంది పాకిస్థాన్ సైనికులు.. అమరావతి: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లొని పలు ప్రాంతాల్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడడంతో

Read More
INTERNATIONALNATIONALOTHERS

శుక్రవారం 12 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి-ఇజ్రాయెల్‌

అమరావతి గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ సంస్థల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై

Read More
INTERNATIONALNATIONALOTHERS

మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి

అమరావతి: 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో వెనిజులా ప్రతిపక్ష రాజకీయ నాయకురాలు “మరియా కొరినా మచాడో” ఎంపికైనట్లు నోబెల్

Read More
INTERNATIONALNATIONALOTHERS

నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 42 మంది మృతి

అమరావతిం నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం,, వరదలు సంభవించడంతో కనీసం 42 మంది మరణించారని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాదాల నిర్వహణ అథారిటీ ప్రతినిధి

Read More
INTERNATIONALNATIONALOTHERS

అమెరికాలో రెండు విమానులు ఢీ-ఒకరికి స్వల్ప గాయాలు

అమరావతి: న్యూయార్క్‌ లోని లాగార్డియా విమానాశ్రయంలోని టాక్సీవేపై రెండు డెల్టా ఎయిర్ లైన్స్ రీజనల్ జెట్‌లు ఢీకొన్నాయి. ఒక విమానం రెక్క మరొక విమానం కాక్‌పిట్ కిటికీలను

Read More
INTERNATIONALNATIONALOTHERS

పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో పీఓకేలో 8 మంది పౌరులు మృతి

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు 3వ రోజూ కూడా కొనసాగుతున్నాయి.. బుధవారం జరిగిన నిరసనల్లో 8

Read More