NATIONAL

NATIONAL

SC,ST రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుంటుంది-సుప్రీం

అమరావతి: SC,ST రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది..ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని

Read More
NATIONAL

వారం రోజుల ముందే ప్రమాదం గురించి కేరళ ప్రభుత్వంను హెచ్చరించాం-అమిత్ షా

అమరావతి: ఎన్డీఏ కూటమిలో లేని రాష్ట్రాలు,,వారి రాష్ట్రాల్లో ఏ ప్రమాదం చోటు చేసుకున్న కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సర్వసాధరంగా మారిపోయింది..కొన్ని సమయాల్లో ఆరోపణలను పెద్దగా పట్టించుకోని

Read More
NATIONAL

మరింత కఠినంగా బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు అమోదం

అమరావతి: బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది.. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో

Read More
NATIONAL

పట్టాలు తప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ ట్రైయిన్ 18 బొగీలు-ఇద్దరు మృతి

అమరావతి: జార్ఖండ్‌లోని చ‌క్ర‌ధ‌ర్‌పూర్ వ‌ద్ద హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ ట్రైయిన్ (12810) మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పట్టాలు తప్పడంతో ఇద్ద‌రు మృతి చెందగా,, మ‌రో 20 మందికి

Read More
NATIONAL

కేర‌ళ‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 45 మంది మృతి

మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. అమరావతి: రాహుల్ గాంధీ ఎం.పిగా రాజీనామ చేసిన కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ జిల్లాలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్రకృతి ప్రకోపంతో మెప్పాడి స‌మీపంలోని వివిధ

Read More
CRIMENATIONAL

గొలుసులతో మహిళను అడవిలో బంధించిన అగంతకులు

అమరావతి: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన సంఘటన వెలుగు చూసింది.. 50 ఏళ్ల అమెరికాన్ మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు..ముంబై

Read More
NATIONAL

అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్న ప్రధాని మోదీ ?

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్నారు..రష్యాతో యుద్ధం తరువాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు

Read More
NATIONAL

డ్రాగన్ కంత్రీకి వెన్నులో వణుకు తెప్పించే “షిన్‌కున్ లా టన్నల్‌”కు శంకుస్థాపన

అమరావతి: డ్రాగన్ కంత్రీ కుయుక్తులకు ధీటుగా జావాబు ఇవ్వడంతో పాటు లడఖ్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసే “షిన్‌కున్ లా టన్నల్‌కు” కార్గిల్ దివాస్ వేదిక నుంచి ప్రధాని

Read More
NATIONAL

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ.9,151కోట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు..బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో

Read More
NATIONAL

2025 కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి

ఆంద్రప్రదేశ్ పై నిధుల జల్లులు కురుపించిన నిర్మలమ్మ.. అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్-2025 కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి

Read More