NATIONAL

NATIONAL

ప్రారంభంకు సిద్దం అవుతున్న కొత్త (రామేశ్వరం) పాంబన్ బ్రిడ్జ్

అమరావతి: విజయవంతమైన OMS-ఇంజిన్ రన్,,వంతెన యొక్క ఖచ్చితత్వం,,రైలు వేగం తదితర పరీక్షలు విజయవంతంగా దక్షమధ్య రైల్వేశాఖ శుక్రవారం పరిశీలించింది..తమిళనాడులోని మండపం-రామేశ్వరం విభాగంలో 121 kmph నుంచి వంతెనపైనే

Read More
NATIONALPOLITICS

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పిడిగుద్దలు విసురుకున్నఎమ్మెల్యేలు

అమరావతి: ఆర్టికల్ 370 అంశంపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ సభలో వాగ్వాదానికి దిగారు.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే,,

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన డొనాల్డ్ ట్రంప్

అమరావతి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ అయిన 270ను దాటేశారు..దింతో అయన గెలుపు ఖయం అయింది..ఈ సందర్బంలో రిపబ్లికన్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అమెరికా అంక్షలు భారత్ ను నిలవరించలేవు-స్వదేశీ పరిజ్ఞానంతో ‘అస్మి’ మెషీన్ పిస్టల్

అమరావతి: అమెరికా,భారతదేశంపై ఎప్పుడైతే అంక్షలు విధిస్తొందొ,అప్పుడే భారత్ తన సాంకేతిక శక్తిని చాటి చెపుతొంది..ఇందుకు ఉదాహరణ గతంలో క్రయోజనిక్ ఇంజన్లలను భారత్,రష్యా నుంచి కొనుగొలు చేయకుండా ఆంక్షాలు

Read More
CRIMENATIONAL

ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం-22 మంది మృతి

అమరావతి: ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలో సోమవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 22 మంది మరణించారు..మృతుల సంఖ్య ఇంకా పెరిగేందుకు అవకాశం వున్నట్లు అధికారులు పేర్కొన్నారు..బస్సు కెపాసిటీ

Read More
NATIONAL

ఇరుదేశాల దౌపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది-కెనడాకు ఘాటు హెచ్చరిక

అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై అక్టోబర్ 29న అట్టావాలో జరిగిన పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు ఆ దేశ

Read More
NATIONAL

కొత్త లక్ష్యాల దిశగా భారత్‌ నిరంతరం ముందుకెళ్లాలని పటేల్‌ ఆకాంక్షించేవారు-ప్రధాని మోదీ

అమరావతి: దేశ ఐక్యతను దెబ్బతీసేలా కొన్ని“ఆర్బన్ నక్సల్” ముసుగులో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఐక్యత దెబ్బతీసే వారి కుట్రలు సాగనివ్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం

Read More
DEVOTIONALNATIONALOTHERS

టీటీడీ పాలకమండలి ప్రకటిస్తూ జీవోని విడుదల చేసిన ప్రభుత్వం

చైర్మన్ గా B.R.నాయుడు.. అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా T.V-5  బీఆర్ నాయుడు నియమితులయ్యారు..24 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర

Read More
MOVIESNATIONALOTHERS

ఫారెస్ట్ భూమిలో చెట్లును నరికి వేసిన వివాదంలో కేజీఎఫ్‌ హీరో యష్ సినిమా

అమరావతి: కర్నాటకలో నెంబరు 1 హీరో అయిన యష్‌,,కేజీఎఫ్‌ 2 తరువాత ప్రస్తుతం ఏం సినిమా చేస్తారన్నది సస్పెన్స్‌ గా వుంది..ఇటీవల సాయిపల్లవి హీరోయిన్‌గా టాక్సిక్‌ అనే

Read More
NATIONAL

ఢిల్లీ నుంచి పాట్నాకు అత్యంత ఎక్కువ దూరం ప్ర‌యాణించే వందేభార‌త్ ఎక్స్‌ ప్రెస్‌

అమరావతి: ఢిల్లీ నుంచి పాట్నాకు దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌త్యేక వందేభార‌త్ ఎక్స్‌ ప్రెస్‌ బుధవారం ఢిల్లీ నుంచి రైలు ప్రారంభ‌మైంది..అత్యంత ఎక్కువ దూరం ప్ర‌యాణించే వందేభార‌త్ రైలుగా

Read More