NATIONAL

BUSINESSNATIONAL

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ గా నోయెల్‌ టాటా ఎకగ్రీవంగాఎన్నిక

అమరావతి: టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ గా నోయెల్‌ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకుంటూ ట్రస్ట్‌ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు..టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది..ఇందులో

Read More
NATIONAL

భారతీయ భోజన విధానంను అనుసరిస్తే భూగ్రహాన్ని కాపాడుకోవచ్చు-వరల్డ్ లైఫ్ వన్యప్రాణి నిధి

అమరావతి: భారతీయుల భోజన పద్ధతులు ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి ( WWF) లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక వెల్లడించింది..G20 దేశాలు ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార

Read More
NATIONAL

“Thank You For Thinking Of Me” అని రతన్‌ టాటా…..

అమరావతి: భారతదేశ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. బీపీ లెవెల్స్‌ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్‌

Read More
NATIONALPOLITICS

హర్యానాలో 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకున్న బీజెపీ

అమరావతి: హర్యానాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది..తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చినా

Read More
NATIONAL

మాల్దీవుల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్మనించిన-మహమ్మద్ ముయిజ్జు

అమరావతి: భారత్ దెబ్బకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చుక్కలు కన్పించాయి..చైనాతో కలసి భారతదేశంను ఇరకటంలో పెట్టలకుంటే,, అది కాస్త బుమరాంగ్ అయింది..దెబ్బతో దిగి వచ్చిన మయిజ్జ,భారతదేశం

Read More
NATIONAL

మావోయిస్టులు ఎక్కడ నక్కి ఉన్నా,పసిగట్టే “ఈగల్‌ స్కాడ్‌ కన్ను”

అమరావతి: అధునికి నిఘా వ్యవస్థలు,పరికరాల కంటే పురాతనకాలంలో భారతదేశంలో రాజులు ఉపయోగించిన సంప్రదాయ పద్దతుల్లోనే శత్రువుల కదలికలను పసిగట్టి అంతమొందించవచ్చు అనే విషయం, నేడు మావోయిస్టుల ఏరివేతలో

Read More
CRIMENATIONAL

చత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌‌ లోని నారాయణ్‌పుర్‌-దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు..చత్తీస్‌గఢ్

Read More
NATIONAL

3వ అంతస్థు నుంచి క్రిందకు దూకిన ఎమ్మేల్యేలు

అమరావతి: మహారాష్ట్ర సచివాలయం ‘(మంత్రాలయం) లో శుక్రవారం మధ్యహ్నం 1 గంట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది..సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన

Read More
DEVOTIONALNATIONALOTHERS

స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించండి-సుప్రీమ్

అమరావతి: సున్నితమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని

Read More
DEVOTIONALNATIONALOTHERS

అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు-టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్యామలరావు

Read More