NATIONAL

NATIONAL

పుట్టుకతోనే వైకల్యంతో జన్మిచిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కంట తడి పెట్టిన రాష్ట్రపతి.. అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు అంధ విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు

Read More
NATIONALWORLD

ఇరాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్‌లో నివసిస్తున్న దాదాపు 10,000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి

Read More
NATIONALOTHERSWORLD

అర్ధంతరంగా కెనడా పర్యటనను ముగించుకుని అమెరికాకు బయలుదేరిన ట్రంప్

అమరావతి: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం తీవ్రమైన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని అమెరికా బయలుదేరారు..G-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా

Read More
NATIONALOTHERSWORLD

సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

అమరావతి: రెండు దశాబ్దాల తరువాత సైప్రస్‌లో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే తొలి సారి..సైప్రస్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ

Read More
NATIONAL

దేశంలో జనగణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

అమరావతి: దేశంలో జనగణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది.. రెండు దశల్లో దేశంలో జనగణన ప్రక్రియ జరగనుంది..2027 మార్చి 1వ తేదీ

Read More
CRIMENATIONAL

ఇంద్రాయణి నదిపై బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి-32 మందికి గాయాలు

అమరావతి: మహారాష్ట్రలోని పుణెలో కుండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నదిపై వున్న వంతెన కుప్పకూలింది..ఈ సంఘటనలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందగా, 32 మంది టూరిస్టులు గాయపడ్డారు..వీరిలో ఆరుగురి

Read More
NATIONAL

రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం-ఐఎండీ

అమరావతి: రాబోయే 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, వాయువ్య రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, కేరళలో ఉరుములతో కూడిన మోస్తరు నుండి తీవ్రమైన

Read More
NATIONAL

పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులను కాపాడుతూ మరణించిన ఆదిల్ హుస్సేన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

అమరావతి: ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ ఆదిల్ షా భార్యకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉద్యోగం

Read More
NATIONAL

ఉచితంగా ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్ గడువు సంవత్సరం పొడగింపు

అమరావతి: ఆధార్ కార్డుదారులు,, ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును యూఐడీఏఐ మళ్లీ పొడిగించింది..జూన్ 14వ తేది వరకు వున్న

Read More
NATIONAL

ఎయిరిండియా బోయింగ్‌ విమాన ప్రమాద బాధితులను పరామర్శించి ప్రధాని మోదీ

అమరావతి: అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్‌ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక వ్యక్తి రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌(38)… కర్మసిద్దాతం అంటే ఇదేనేమో…. త్రుటిలో ప్రమాదం

Read More