Author: Seelam

AP&TG

రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయంను ప్రారంభించిన సీ.ఎం చంద్రబాబు

అమరావతి: రాజధాని అమరావతిలో CRDA కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్‌లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం సీఆర్డీయే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతికారం తీర్చుకున్న తాలిబన్

50 మంది పాకిస్థాన్ సైనికులు.. అమరావతి: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లొని పలు ప్రాంతాల్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడడంతో

Read More
AP&TGOTHERSSPORTS

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన రామ్ చరణ్ దంపతులు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి క్రీడలపై ఉన్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని,, ఆర్చరీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో తోడ్పాటును అందిస్తోందని స్టార్ హీరో

Read More
AP&TGDISTRICTS

స్మార్ట్ స్ట్రీట్ ను వర్చువల్ ద్వారా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నెల్లూరు: అమరావతి: ప్రతీ కుటుంబానికి మెరుగైన ఆదాయం-జీవనోపాధి కల్పించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.శనివారం నెల్లూరు లోని మైపాడు గేట్ వద్ద

Read More
AP&TG

ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కాలుష్య నియంత్రణకు.. అమరావతి: పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, నివారణకు అనుసరించాల్సిన ప్రణాళికల విషయంలో పకడ్బందీగా

Read More
AP&TG

భారతీయ ధర్మం, సంస్కృతి,స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతాయి-పవన్ కళ్యాణ్

అమరావతి: స్త్రీ శక్తి అసమాన్యమైనది. అనుకుంటే సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యున్నతమైనది. శనివారం విజయవాడలోని

Read More
AP&TG

విజయవాడ- సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అమరావతి: విజయవాడ నుండి సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి మూడు సార్లు ఇండిగో  విమాన సర్వీసు స్థానికులకు సేవలందించనున్నదని కేంద్ర పౌర విమానయాన

Read More
AP&TG

ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

Read More
DISTRICTS

ఈ నెల 13న జాతీయ మానవహక్కుల కమీషన్ జిల్లాకు రాక-కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు: జాతీయ మానవహక్కుల కమీషన్ ఈనెల 13 నుంచి 16వ తేది వరకు జిల్లాలో పర్యటించనుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More
AP&TG

రాష్ట్రంలో భారీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సన్నాహాలు?-డీజీపీ ప్రతిపాదన

అమరావతి: రాష్టంలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది.? రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డీజీపీ హరీశ్‌

Read More