Author: Seelam

NATIONALOTHERSTECHNOLOGY

పాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్-చారిత్రాత్మకమైన ఒప్పందం

అమరావతి: భారత్‌దేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో పాక్స్ సిలికా కూటమికి సంబంధించిన చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశారు. శుక్రవారం

Read More
INTERNATIONALNATIONALOTHERS

టారిఫ్ లపై ట్రంప్ కు గొడ దెబ్బ-సుప్రీం కోర్టు చెంపదెబ్బ

అమరావతి: అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది.టారిప్ లను విధించే

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో క్యాంటమ్,డేటా సెంటర్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Read More
NATIONALPOLITICS

అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయడమే కాంగ్రెపార్టీ ధ్యేయం!

కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటు-అమిత్ మాలవీయ కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు శయశక్తుల ప్రయత్నిస్తునే వుంటుంది. ప్రపంచ దేశాలు అబ్బురపడేలే,భారతదేశం అత్యంత అధ్బుతంగా నిర్వహిస్తున్న ఆర్టిఫియల్

Read More
AP&TG

అమరావతిలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్

అమరావతి: మంగళగిరి 6వ బెటాలియన్ APSPలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి

Read More
DISTRICTS

నగరంలో ఏబివిపీ ఆధ్యర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ స్పూర్తి ర్యాలీ

నెల్లూరు: చత్రపతి శివాజీ జయంతి సందర్బంగా నెల్లూరు నగరంలో ఏబివిపీ ఆధ్యర్యంలో వి.ఆర్.సి మైదానం నుంచి నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో భారతీయ జనతా

Read More
DISTRICTS

కార్పొరేషన్ షాపులు సీలు వేసిన నగరపాలక సంస్థ అధికారులు

నెల్లూరు: నగరపాలక సంస్థకు చెందిన దుకాణాలకు సంబంధించి నెలవారీ బాడుగలు-రెన్యువల్ మొత్తాలు చెల్లించకపోవడం, అలాగే అసలు లీజుదారులు కాకుండా ఇతరుల ఆధీనంలో దుకాణాలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో కమిషనర్

Read More
INTERNATIONALNATIONALOTHERSTECHNOLOGY

ఏఐ దుర్వినియోగం చేస్తే విధ్వం అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు-ప్రధాని మోదీ

అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందన్న అభిప్రాయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసమీక్షించేలాంటి ఏర్పాట్లు

Read More
CRIMENATIONAL

ఛత్తీస్ గఢ్,కర్రెగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతం

అమరావతి: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ ప్రాంతంలోని కర్రెగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారతీయ విద్యార్థులు, నిపుణులు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి-ప్రధాని

సుందర్ పిచాయ్ తో… అమరావతి: ప్రపంచంలో ఆర్టిఫీయల్ ఇంటెల్ జెన్స్ రాకతో వేగంగా మారుతున్న పరిస్థితులను భారతదేశం అంతకన్న వేగంగా అందిపుచ్చుకునేందుకు ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ

Read More