Author: Seelam

INTERNATIONALNATIONALOTHERS

భారత్,రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మాకు అభ్యతరం లేదు-అమెరికా ట్రెజరీ సెక్రటరీ 

అమరావతి: ఫశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా,ఇజ్రాయిల్ యుద్దం కారణంగా భారత్ తో సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది.ఈ సందర్బంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ  స్కాట్ బెసెంట్ మీడియాతో

Read More
AP&TGMOVIESOTHERS

గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ‌ ప్రభుత్వం గద్దర్ పేరిట ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టింది.2025 సంవ‌త్సారానికి సంబంధించి గ‌ద్ద‌ర్ అవార్డుల విజేత‌ల‌ను, జ్యూరీ స‌భ్యులు ప్ర‌క‌టించారు. 2025 జ‌న‌వ‌రి

Read More
AP&TG

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపధ్యంలో దేశంలో పెరిగిన వంటగ్యాస్ ధరలు

అమరావతి: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, దేశంలో స్వల్పంగా వంట గ్యాస్ ధరలను ఇంధన సంస్థలు పెంచాయి. గృహ వినియోగ LPG సిలిండర్‌పై రూ.60,

Read More
AP&TG

నిరవధికంగా వాయిదా పడిన శాసనసభ సమావేశాలు

అమరావతి: శాసనసభ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు.16వ శాసనసభ సమావేశాలు 15 రోజుల

Read More
INTERNATIONALNATIONALOTHERS

తడిచి మోపిడి అవుతున్న అమెరికా ఒక రోజు యుద్దం ఖర్చు రూ.8.300 కోట్టు

అమరావతి: ఇరాన్ పై భయకంరమైన బాంబులు వేసి, సర్వనాశనం చేస్తామంటూ రంకెలు వేస్తున్న అమెరికాకు, ప్రతి రోజు యుద్దం చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు (రూపాయల్లో-8.300 కోట్లు)

Read More
AP&TGDEVOTIONALOTHERS

మార్చి 26 నుండి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అమరావతి: ఏప్రిల్ 1న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగుతుందని టీటీడీ తెలిపింది. క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి

Read More
NATIONAL

రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో బాగంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్

Read More
AP&TGDEVOTIONALOTHERS

మార్చి17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం-వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది,

Read More
INTERNATIONALNATIONALOTHERS

సైనిక చర్యలకన్నా చర్చలు, రాజనీతే శాశ్వత పరిష్కాం ఇస్తాయి-ప్రధానీ మోదీ

అమరావతి: భారతదేశం “చట్ట బద్దమైన పాలన,చర్చలు,దౌత్యం ద్వారా సమస్యలకు పరిష్కారం వస్తుందని” నమ్ముతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.”సైనిక వివాదం ద్వారా మాత్రమే ఏ సమస్యనూ పరిష్కరించలేము”

Read More
AP&TG

ఉగాది రోజు రాష్ట్రంలో ల‌క్ష మంది ల‌బ్దిదారులకు టిడ్కో ఇళ్లు అంద‌జేస్తాం-మంత్రి నారాయ‌ణ

అమ‌రావ‌తి: 2014-19 మ‌ధ్య‌లో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు టిడ్కో ద్వారా 7 ల‌క్షల ఇళ్ల నిర్మాణానికి అనుమ‌తులు తీసుకురాగా….3.8 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మాణం ప్రారంభ‌మైందని కానీ గ‌త

Read More