Author: Seelam

AP&TGBUSINESSOTHERS

ప్రధాని మోదీ సహకారంతోనే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యమైంది-సీ.ఎం చంద్రబాబు

ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌-పవన్ కళ్యాణ్.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తోనే..కుమారస్వామి… విశాఖపట్నం: రూ.1 లక్ష,36 వేల కోట్లతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే

Read More
INTERNATIONALNATIONALOTHERS

హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన భారతీయ నౌకలు

బ్లూమ్‌బెర్గ్…భారత జెండా కలిగిన రెండు అతిపెద్ద గ్యాస్ క్యారియర్స్.. అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో భారత్‌కు చెందిన రెండు నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజులు వాయిదా వేసున్నాం-డొనాల్డ్ ట్రంప్

అమరావతి: 48 గంటల్లోగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవకపోతే, ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలను “తుడిచిపెట్టేస్తానని” శనివారం అమెరికా అధ్యక్షుడు

Read More
DISTRICTS

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను స్మరించుకున్న యువత-‘షహీద్ దివస్’ పాదయాత్ర

నెల్లూరు: భారత స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల బలిదానాలను పురస్కరించుకుని సోమవారం నెల్లూరు నగరంలో ‘మేరా యువ భారత్’ (MY Bharat) ఆధ్వర్యంలో ‘షహీద్

Read More
NATIONAL

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రదాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

నిరంతర సరఫరా, సమర్థ పంపిణీపై.. అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన నాలుగు వారాలు అవుతుతున్న నేపథ్యంలో పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన

Read More
DISTRICTS

నెల్లూరు రూరల్ లో 240 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం

స్వశక్తితో ఎదిగిన నాయకుడు కోటంరెడ్డి.. నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా.. నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లిలో అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Read More
NATIONAL

భారతదేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని అదికమించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసి భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. దీంతో,

Read More
AP&TGBUSINESSOTHERS

విశాఖ తీరాన   హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విశాఖపట్నంలోని సాగర్ నగర్-ఎండాడ సమీపంలో (సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక) పీవీఆర్ గ్రూప్‌కు చెందిన

Read More
BUSINESSNATIONAL

రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్-డాక్టర్ నీరజ్ మిట్టల్

అమరావతి: దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పశ్చిమ ఆసియాలోని భద్రతా పరిస్థితిపై ఫోన్‌లో చర్చించారు..“ఈ పండుగల

Read More