AP&TG

ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స-మంత్రివర్గం

అమరావతి: రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో యూనివర్సల్

Read More
NATIONALOTHERSWORLD

ట్రంప్ విధానం, కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది-పుతిన్

వలస రాజ్యాల శకం ముగిసిందని.. అమరావతి: 1.5 బిలయన్ల జనాభా కలిగిన భారత్,, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలపై సుంకాల పేరుతో వారిని శిక్షించే ప్రయత్నాలు

Read More
AP&TG

ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ-సీఎం చంద్రబాబు

ఆదాయాలు-బకాయిల లెక్కలు తేల్చండి-డిప్యూటీ సీఎం.. అమరావతి: స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా

Read More
DISTRICTS

రిపేర్‌, రెనోవెషన్‌, రెస్టోరేషన్‌ ద్వారా 26,928 హెక్టార్ల ఆయకట్టు-కలెక్టర్‌

నెల్లూరు: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న RRR (రిపేర్‌, రెనోవెషన్‌, రెస్టోరేషన్‌) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌

Read More
NATIONALOTHERSTECHNOLOGY

పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్‌ విక్రమ్-32 అందుకున్న ప్రధాని మోదీ

దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు.. అమరావతి: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశంలో తయారు చేసిన తొలి(సెమీ కండక్టర్) చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి

Read More
AP&TGPOLITICS

కేసీఆర్ కుమారై ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి (BRS-పూర్వం TRS) పార్టీ అధిష్టానం కఠినమైన నిర్ణయం తీసుకుంది.. ఆ పార్టీ మహిళా నేత,,KCR కుమారై ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు

Read More
NATIONALOTHERSWORLD

ఒక దేశ సార్వభౌమాధాకారాన్ని గౌరవించ లేదంటే, విశ్వాసాన్ని కోల్పోవడమే-ప్రధాని మోదీ

అమరావతి: చైనాలోని తియాంజిన్‌లో జ‌రుగుతున్న షాంఘై స‌హ‌కార సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు.. చైనా చేపట్టిన

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో

Read More
NATIONALOTHERSWORLD

మూడు దేశాల అధినేత‌ల ముచ్చట్లు

అమరావతి: తియాంజిన్‌లో జ‌రుగుతున్న షాంఘై స‌హ‌కార సంస్థ మీటింగ్‌కు ప్ర‌ధాని మోదీ, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ స‌మావేశాల‌కు వెళ్లారు..ఒకే కారులో ఆ ఇద్ద‌రు నేత‌లు క‌లిసి ప్రయాణించారు..కారు

Read More