CRIMENATIONAL

ఢిల్లీలో తీగ లాగితే రాంచీలో ISIS ఉగ్రవాది బయట పడ్డాడు

అమరావతి: రాంచీలోని ఒక హోటల్ రూమ్‌లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ విద్యార్థి ముసుగులో వున్న ఉగ్రవాది దొరికిపోయాడు. 10వ తరగతి (SSC) పరీక్షలకు

Read More
AP&TG

తొమ్మిది మంది IAS అధికారులు బదిలీ

అమరావతి: రాష్ట్రంలో 9 మంది IAS అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ,,ఆర్‌ & బీ డైరెక్టర్‌గా ప్రశాంతి,,ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా

Read More
MOVIESNATIONALOTHERS

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌

అమరావతి: మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. కేంద్రం ఆయనకు సినిమా రంగంలోనే అత్యున్నతమై దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.

Read More
NATIONAL

ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం భారతదేశంకు తెలుసు-ప్రధాని మోదీ

ఆత్మనిర్భర భారత్.. అమరావతి: ప్రపంచంలో భారతదేశానికి ఏకైక శత్రువు అంటే,, ఇతర దేశాలపై ఆధారపడటమే..ఇలాంటి శ్రతువును ఎదుర్కొవాలంటే ఇతర దేశాలపై ఆధారపడడాన్ని భారతదేశం తగ్గించుకోవాలని ప్రధాన మంత్రి

Read More
DISTRICTS

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛందలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్

నెల్లూరు: జిల్లావ్యాప్తంగా శనివారం స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా సుమారు 5 లక్షల మంది పాల్గొంటున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శనివారం బీవినగర్

Read More
AP&TG

రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా,రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా,రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్

Read More
AP&TG

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నాం-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

అమరావతి: ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నమని,, ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు..

Read More
BUSINESSNATIONALOTHERS

ఆపిల్ ఐ ఫోన్ 17 భారత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం

అమరావతి: Apple iPhone 17 సిరీస్ శుక్రవారం నుంచి భారత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. iphone 17 కొనుగొలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్లలో యువత

Read More
CRIMEDEVOTIONALNATIONALOTHERS

శబరిమల ఆలయంకు సంబంధించి 4.54 కిలోల బంగారం మాయం

అమరావతి: ప్రసిద్ధ శబరిమల ఆలయం నుంచి బంగారం కనిపించకుండా పోవడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ద్వారపాలక (సంరక్షక దేవత)

Read More
NATIONAL

రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు-ఎన్నిక‌ల సంఘం

అమరావతి: రాహుల్ గాంధీ, ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు చేస్తూన్న ఆరోప‌ణ‌ల‌పై గురవారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం(E.C.I) తీవ్రంగా ఖండించింది. సదరు ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వి, అబ‌ద్ధ‌మ‌ని ఈసీ

Read More