DISTRICTS

పారిశ్రామికవేత్తలు రీసైక్లింగ్‌ యూనిట్ల స్థాపనకు ముందుకురావాలి-కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

ప్రతిరోజూ 350 టన్నుల తడి, పొడి వ్యర్థాలు.. నెల్లూరు: వ్యర్థాలను విలువైన సంపదగా మార్చేందుకు జిల్లాలో రీసైక్లింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని

Read More
NATIONALOTHERSTECHNOLOGY

మొబైల్‌ ఫోన్ల తయారీలో భారత్ 28 శాతం అభివృద్ది సాధించింది-ప్రధాని మోదీ

అమరావతి: దేశంలో మొబైల్‌ తయారీ రంగం గడచిన 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా&పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం దిల్లీలో

Read More
AP&TGCRIME

కోనసీమ జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు-6 మంది మృతి

అమరావతి: కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాక వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.. పేలుడు దాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో 6

Read More
CRIMENATIONAL

హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆత్మహత్య

అమరావతి: హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) వై. పూరన్ కుమార్, మంగళవారం ఆయన చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య

Read More
AP&TGDISTRICTS

స్వచ్ఛ వారియర్ అవార్డును అందుకున్న శానిటరీ వర్కర్ పద్మావతి

నెల్లూరు: “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమం” లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర అవార్డుల కార్యక్రమం” సోమవారం

Read More
AP&TG

రానున్న మూడు గంటలు పలు జిల్లాలకు పిడుగులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

2-   నెల్లూరు: రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు పిడుగులతో పాటు కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నదని విపత్తుల

Read More
AP&TG

విధుల నుంచి రిటైర్ కానున్న ఐ.పి.ఎస్ ల  జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి: విధుల నుంచి పలువురు IPSల రిటైర్మెంట్ జాబితాను రాష్ల్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జారీ చేశారు.

Read More
NATIONAL

షిప్ బిల్డింగ్ దేశాలలో 2030 నాటికి భారతదేశం టాప్-10లో ఒకటి-కేంద్ర మంత్రి సోనోవాల్

దుగ్గిరాజపట్నం వద్ద నౌకా నిర్మాణ కేంద్రం.. అమరావతి: ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో 2030 నాటికి భారతదేశం టాప్-10లో ఒకటిగా నిలుస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ &

Read More
NATIONAL

పోలింగ్ విధానంలో 17 మార్పులు-బిహార్ ఎన్నికల నుంచే ప్రారంభం-సీఈసీ

అమరావతి: పోలింగ్ విధానంలో 17 మార్పులు ప్రవేశ పెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంది..బిహార్ ఎన్నికల నుంచే ఈ విధానలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 17 మార్పులు:-

Read More
NATIONAL

బీహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్డ్ వివరాలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: బీహార్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించింది. రెండు

Read More