NATIONALOTHERSWORLD

మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి

అమరావతి: 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో వెనిజులా ప్రతిపక్ష రాజకీయ నాయకురాలు “మరియా కొరినా మచాడో” ఎంపికైనట్లు నోబెల్

Read More
AP&TG

సిఎంతో మాట్లాడి నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తా- ఎన్టీఆర్ వైద్య సేవ‌ల్ని ఆపొద్దు-మంత్రి

5-   వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్… అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో మాట్లాడి డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ‌ల  నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు

Read More
AP&TG

రాష్ట్రంలో 31 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అదేశాలు

అమరావతి: రాష్ట్రంలో 31 మంది IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం

Read More
AP&TG

ఒక మత్సకారుడిగా అలోచించి మీ బాధను ఆర్దం చేసుకున్నాను-పవన్ కళ్యాణ్

అమరావతి: సముద్రంను నమ్మకుని జీవనం సాగిస్తున్న మత్సకారుడికి,,సముద్రంలో చేప దొరకకపోతే వారి బాధ ఎలా వుంటుందనేది తానకు అర్ధం అవుతుందని ఉప ముఖ్యమత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.గురువారం

Read More
DISTRICTS

ప్రారంభానికి ముస్తాబైన నెల్లూరు స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్‌- ప్రారంభోత్సవం చేయనున్న సీఎం

ప్రారంభోత్సవానికి 120 షాపులు.. నెల్లూరు:  చిరువ్యాపారులకు ఆర్థిక పరిపుష్టి, మహిళల స్వయం ఉపాధే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో నెల్లూరులోని మైపాడు

Read More
BUSINESSNATIONALOTHERS

భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు”-ప్రధాని నరేంద్ర మోదీ

ఇంగ్లాండ్ నుంచి అతిపెద్ద వాణిజ్య బృందం.. అమరావతి: భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు” అని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ,చట్ట బద్దమైన పాలనతో ఉమ్మడి విలువలతో కట్టుబడి ఉన్నాయని UK

Read More
DISTRICTS

నగరపాలక సంస్థలో 7 మంది సిబ్బందికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి

నెల్లూరు: నగరపాలక సంస్థలో 4వ తరగతి ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న 7 మంది సిబ్బందికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం ఉత్తర్వులను

Read More
DISTRICTS

ఈ నెల 10న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

నెల్లూరు: ఈ నెల 10 వ తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున, వారి పర్యటన ను విజయవంతం చేయవలసినదిగా జిల్లా

Read More
AP&TGOTHERSTECHNOLOGY

ఆంధ్రప్రదేశ్ లో రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద

Read More
DISTRICTS

పారిశ్రామికవేత్తలు రీసైక్లింగ్‌ యూనిట్ల స్థాపనకు ముందుకురావాలి-కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

ప్రతిరోజూ 350 టన్నుల తడి, పొడి వ్యర్థాలు.. నెల్లూరు: వ్యర్థాలను విలువైన సంపదగా మార్చేందుకు జిల్లాలో రీసైక్లింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని

Read More