DISTRICTS

మొంథా తుఫాన్‌ తీవ్రతను తట్టుకునేందుకు వివిధ బృందాలు సిద్ధం-కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘ మొంథా ‘ తుఫాను నేపథ్యంలో,తుఫాన్ పరిస్థితులన తట్టుకునేందుకు పూర్తి స్థాయి ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.

Read More
AP&TGMOVIESOTHERS

చిరంజీవికి పబ్లిసిటీ,పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు అదేశాలు

హైదరాబాద్: అర్డిఫిషియల్ ఇంటెల్ జెన్స్ (AI) రంగ ప్రవేశంతో సమాజంలో సెలబ్రిటీలు అలాగే ప్రముఖల పేర్లు,ఫోటోలు,గాత్రం, పాటలు,వీడియోలను దుర్వినియోగం చేయడం నేడు సర్వసాధరణం అయిపోయింది.ఈ నేపథ్యంలో పలువురు

Read More
AP&TGCRIME

డిప్యూటివ్ పోలీసు కమిషనర్ పై దొంగలు కత్తితో దాడికి యత్నం

హైదరాబాద్: తెలంగాణలో పోలీసుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రౌడీలు, దొంగ‌లు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్ర‌మోద్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను రౌడీషీటర్ హ‌త్య చేసిన ఘ‌ట‌న

Read More
AP&TG

సోమవారం నాటికి “మొంథా” తుపానుగా మారనున్న వాయుగుండం

రాష్ట్రానికి రెడ్ అలెర్ట్.. అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ‌నం అదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మార‌నున్నది. తీవ్ర వాయుగుండం సోమవారం ఉద‌యానికి “మొంథా” తుపానుగా మారే

Read More
AP&TG

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంగళగిరి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయానికి

Read More
AP&TG

బంగాళాఖాతంలో ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

Read More
AP&TGCRIME

స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుని పోయిన నాలుగురు విద్యార్దులు

తిరుపతి:  స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులలో నలుగురు నీటి ప్రవాహానికి గురై గల్లంతయ్యారు. తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో శుక్రవారం సాయంత్రం

Read More
NATIONALOTHERSWORLD

అఫ్ఘానిస్థాన్‌ తో ఉద్రిక్తతలు-పాకిస్థాన్ లో కిలో టమాటా ధర రూ.700

అమరావతి: పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన వేశాయి..దీంతో సరుకుల రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా

Read More
NATIONALOTHERSWORLD

భారత్ సరిహద్దులకు దగ్గరలో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా

అమరావతి: భారతదేశంతో ఒక ప్రక్క వాణిజ్యం అంటూనే నక్క జిత్తుల డ్రాగన్ కంత్రీ….భారత్,,చైనాల మధ్యం 2020లో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రదేశాలలో ఒకదాని నుంచి

Read More
CRIMENATIONAL

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశ రాజధానిలోని ప్రముఖ ప్రాంతమైన దక్షిణ ఢిల్లీలోని షాపింగ్ మాల్స్,,పబ్లిక్ పార్క్‌ తో సహా ఎక్కువ జనసమ్మర్ద ప్రాంతంలో పేలుళ్లు జరపడానికి సిద్ధమవుతున్న ఇద్దరు అనుమానిత

Read More