NATIONALOTHERSWORLD

గాజాలో 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో వున్న టన్నెల్‌ను గుర్తించిన ఇజ్రాయిల్

అమరావతి: హమస్ ను పూర్తిగా అంతమొందించే వరకు దాడులు అపేదిలేదని స్పష్టం చేసిన ఇజ్రాయిల్,,ఆ దిశగానే దాడులు చేస్తొంది..ఈ నేపధ్యంలో…. ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో హమాస్‌కు చెందిన

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారిని దర్శించుకున్నభారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు.ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల

Read More
AP&TG

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ

Read More
CRIMENATIONAL

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ముగ్గురు డాక్టర్లు, ఒక మత బోధకుడు అరెస్ట్

అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు మతోన్మాదులను NIA శ్రీనగర్‌లో గురువారం అరెస్ట్ చేసింది..ఈ మారణహోమంతో సంబంధం ఉన్న వారి

Read More
NATIONAL

బిల్లులకు నిర్ణిత సమయంలోపు ఆమోదం తెలిపే విషయంలో గడవు విధించలేం-సుప్రీం కోర్టు

అమరావతి: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు నిర్ణత సమయంలోపు ఆమోదం తెలిపాలంటూ రాష్ట్రపతి,,గవర్నర్లకు గడువు విధించడం అనే ఆంశంకు సంబంధించి రాజ్యంగంలో ఎలాంటి నిబంధన లేదని సుప్రీంకోర్టు

Read More
AP&TG

బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. రాబోయే 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిల

Read More
NATIONALPOLITICS

బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

అమరావతి: బీహార్ రాష్ట్రానికి 10వ సారి ముఖ్యమంత్రిగా JDU అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. బుధవారం ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు మధ్యాహ్నం

Read More
DEVOTIONALNATIONAL

సత్యసాయి బోధనలు ప్రపంచానికి సన్మార్గం చూపాయ-ప్రధాని మోదీ

అమరావతి: మానవ సేవయే,,మాధవ సేవ అన్న సత్యసాయి బాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా

Read More
DEVOTIONALNATIONALOTHERS

డిసెంబర్ 3వ తేదీన తిరువణ్ణామలై మహా దీపం

అమరావతి: తిరువణ్ణామలై ఆలయంలో డిసెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు భరణి దీపం వెలిగిస్తారు. అలాగే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 2668 అడుగుల ఎత్తైన

Read More
AP&TG

రూ.600 కోట్ల వ్యయంతో 24 సీసీబీల నిర్మాణాలు-మంత్రి సత్యకుమార్

ప్రభుత్వాసుపత్రుల్లో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు…. అమరావతి: అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలోని ముఖమైన 24 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా ‘క్రిటికల్ కేర్ బ్లాకులు’ (CCBs)రాబోతున్నాయి. వచ్చే

Read More