NATIONALOTHERSPOLITICSWORLD

ఇమ్రాన్ సజీవంగా, ఫిట్‌నెట్‌తో ఉన్నారు-ఇమ్రాన్‌ సోదరి ఉజ్మా ఖానుమ్

అమరావతి: మాజీ క్రికెటర్,,పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్‌ జైలులో సురక్షితంగానే ఉన్నట్టు ఇమ్రాన్‌ సోదరి ఉజ్మా ఖానుమ్ ప్రకటించారు.

Read More
NATIONAL

“సేవాతీర్థ్‌” “లోక్‌భవన్‌”గా-పీ.ఎం.ఓ,,రాజ్ భవన్ ల పేర్లు మార్పు

అమరావతి: ప్రధాన మంత్రి కార్యాలయం,, రాజ్‌భవన్‌ పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చుతు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంకు “సేవాతీర్థ్‌” గా, నామకరణం చేసింది. అలాగే

Read More
AP&TG

ఆర్టీసీకి వెయ్యి ఈవీ బస్సులు–రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు- ముఖ్యమంత్రి

విద్యుత్ శాఖపై సమీక్షలో… అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు కీలకమైనవిగా గుర్తించి

Read More
NATIONALOTHERSTECHNOLOGY

సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు-మంత్రి జ్యోతిరాధిత్య సింథియా

అమరావతి: కేంద్ర క‌మ్యూనికేష‌న్స్ శాఖ జారీ చేసిన సంచార్ సాథీ యాప్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేంద్ర క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా

Read More
DISTRICTS

మంగళవారం యధావిధిగా పాఠశాలలు పని చేస్తాయి-జాయింట్ కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు,  అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జునియర్ కళాశాలలు ఈ నెల 2వతేది (మంగళవారం)  యధావిధిగా పనిచేస్తాయని

Read More
AP&TG

రాగల 12 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం-ఐ.ఎం.డీ

రాష్ట్రంలో రాగల రెండు రోజులు:- అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి వాయుగుండం గడచిన 6 గంటల్లో 05 కి.మీ

Read More
AP&TG

విశాఖలో 862 అడుగుల ఎత్తులో గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎం.పీ భరత్

అమరావతి: సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవుతో కైలాసగిరి కొండపై దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఎంపీ

Read More
AP&TGMOVIESOTHERS

దర్శకుడు రాజ్‌ నిడుమోరును వివాహాం చేసుకున్న నటి సమంత

అమరావతి: కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌ లో గల లింగ భైరవి ఆలయంలో నటి సమంత,, ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడుమోరుతో సోమవారం వీరి వివాహం జరిగింది.

Read More
NATIONALPOLITICS

ఓటమిని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదు-చట్టసభల్లో డ్రామాలొద్దు-ప్రధాని మోదీ

చట్ట సభల్లో సానుకూలంగా చర్చలు జరగాలి.. అమరావతి: దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో

Read More
AP&TG

బలహీన పడుతున్న’దిత్వా’ తుపాను

అమరావతి: తీవ్రవాయుగుండంగా మారిన దిత్వా తుఫాన్ బలహీనపడి సోమవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ

Read More