NATIONALOTHERSTECHNOLOGY

గౌహతిలో మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభించిన ప్రదాని మోదీ

అమరావతి: గౌహతిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ టెర్మినల్ ‘బ్యాంబు ఆర్కి్డ్స్’అనే

Read More
AP&TG

వైసీపీ నాయకులకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్-ఉప ముఖ్యమంత్రి

“అమరజీవి జలధార”.. అమరావతి: “అమరజీవి జలధార” ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు

Read More
CRIMENATIONAL

ఆస్సాం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన 7 ఏనుగులు

అమరావతి: అస్సాంలో శనివారం వేకువజామున 2.17 నిమిషాల‌కు జరిగిన రైలు ప్రమాదంలో 7 ఏనుగులు మృతి చెందాయి.సాయిరంగ్‌-న్యూఢిల్లీ మ‌ధ్య ప్రయాణించే రాజ‌ధాని ఎక్స్‌ ప్రెస్ అస్సాంలోని హోజాయ్

Read More
AP&TGNATIONAL

నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన హాజరుకావాలి-సీఎం

అమరావతి: నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీని ముఖ్యమంత్రి

Read More
AP&TGEDU&JOBSOTHERS

ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టైబుల్ విడుదల చేసిన బోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నేడు (శుక్రవారం) ఇంటర్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది..2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు

Read More
AP&TG

డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు

హైదరాబాద్: రోజు రోజుకు మావోయిస్టులు బలహీన పడుతున్నారు. ఇటీవల కాలంలో ఏపిలో మావోయిస్టు అగ్రనేతలు పోలీసుకు పట్టుబడి పోవడంతో,మావోయిస్టు క్యాడర్ లో నమ్మకం పూర్తిగా సడలిపోయినట్లు కన్పిస్తొంది.

Read More
AP&TGDEVOTIONALOTHERS

హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి,పంచలోహ విగ్రహాలు-టిటిడి

హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి,పంచలోహ విగ్రహాలు-టిటిడ తిరుమల: ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన

Read More
NATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు-అప్రమత్తమైన భారత హై కమిషన్

అమరావతి:  బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి  కాల్పుల్లో గాయపడిన బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్‌ మంచ్‌ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హదీ  చికిత్స పొందుతూ

Read More
AP&TG

భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయి-పవన్ కళ్యాణ్

పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన.. అమరావతి: విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయని, జిల్లా

Read More
AP&TGPOLITICS

అరబిందోకు 108 పిపిపి మోడ్‌లో ఎందుకు కట్టబెట్టారు-మంత్రి సత్యకుమార్

అమరావతి: రాష్ట్రంలో ఒక విజిటింగ్ పోలిటీషియన్ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని,, బలప్రదర్శనలు చేయడం ఆయనకు ఆలవాటుగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మండిపడ్డారు.గురువారం

Read More