NATIONAL

రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం-ఐఎండీ

అమరావతి: రాబోయే 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, వాయువ్య రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, కేరళలో ఉరుములతో కూడిన మోస్తరు నుండి తీవ్రమైన

Read More
NATIONAL

పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులను కాపాడుతూ మరణించిన ఆదిల్ హుస్సేన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

అమరావతి: ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ ఆదిల్ షా భార్యకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉద్యోగం

Read More
AP&TG

అవినీతిని సహించేది లేదు-రుజువైతే చర్యలు తప్పవు-సీఎం చంద్రబాబు

ఆరోపణలు వస్తే తక్షణ విచారణ.. అమరావతి: ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని,,జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి

Read More
AP&TG

రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల టన్నుల చెత్త తొలగించాం-మంత్రి నారాయణ

రాజధాని నిర్మాణ పనులల్లో వేగం పెంచుతాం.. తిరుపతి: రాజధాని నిర్మాణ పనులల్లో వేగం పెంచుతామని పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా

Read More
NATIONAL

ఉచితంగా ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్ గడువు సంవత్సరం పొడగింపు

అమరావతి: ఆధార్ కార్డుదారులు,, ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును యూఐడీఏఐ మళ్లీ పొడిగించింది..జూన్ 14వ తేది వరకు వున్న

Read More
AP&TG

పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన సి డబ్ల్యూ సి బృందం

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైథాంకర్ చీఫ్ ఇంజనీర్ హెచ్ ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్

Read More
DISTRICTS

కార్పొరేషన్ నుంచి సిటీ సర్వేయర్,ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్,ఎగ్జామినర్ బదలీ

నెల్లూరు: నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం సిటీ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన సోమేశ్వరరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు

Read More
AP&TG

బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: పురాతన సంస్కృతీ, వారసత్వానికి ప్రతీక అయిన బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల

Read More
NATIONAL

ఎయిరిండియా బోయింగ్‌ విమాన ప్రమాద బాధితులను పరామర్శించి ప్రధాని మోదీ

అమరావతి: అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్‌ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక వ్యక్తి రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌(38)… కర్మసిద్దాతం అంటే ఇదేనేమో…. త్రుటిలో ప్రమాదం

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్‌ లొని అణ్వాయుధ కేంద్రాలపై ఆక‌స్మిక వైమానిక దాడలు చేసిన ఇజ్రాయిల్

అమరావతి: ఇజ్రాయిల్ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను, సీనియ‌ర్ మిలిట‌రీ వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూ వైమానికి దాడులను చేసింది..త‌ము చేపట్టిన ఆప‌రేష‌న్ స‌క్సెస్

Read More