NATIONAL

రైలు ప్రయాణ ఛార్జీలు స్వల్పంగా పెంపు-జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి

అమరావతి: భారతీయ రైల్వే ప్రయాణ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు, తత్కాల్ టికెట్

Read More
NATIONALOTHERSWORLD

ఇజ్రాయిల్,ఇరాన్ ల మధ్య కాల్పుల విరమణ

అమరావతి: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ ప్రకటించారు..ఒక‌వేళ ఇరాన్ విరమణ ఒప్పందాన్ని అతిక్ర‌మిస్తే,,తీవ్ర స్థాయిలో దాడులకు దిగుతామ‌న్నారు..గ‌త 11

Read More
NATIONAL

పహల్గాం ప్రాంతానికి క్యూ కడుతున్న పర్యాటకులు

అమరావతి: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరాన్‌ వ్యాలీలో ఏప్రిల్ 22వ తేదిన ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 26 మంది పర్యాటకు మరణించారు..ఈ దాడి తరువాత పర్యాటకులు ఈ

Read More
AP&TGMOVIESOTHERS

డ్ర‌గ్స్ వాడకం వ్య‌వ‌హారంలొ నటుడు శ్రీరామ్ అరెస్ట్

అమరావతి: తమిళ సినిమా పరిశ్రమలో డ్ర‌గ్స్ వాడకం వ్య‌వ‌హారం సంచలనం సృష్టింస్తొంది..తమిళం,,తెలుగు,, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు..మాజీ AIDMK

Read More
CRIMEDISTRICTS

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న హస్పటల్ సీజ్

తిరుపతి: తిరుపతి త్యాగ రాజ్ నగర్ పాత మెటర్నిటి హాస్పిటల్ రోడ్ లోని శ్రీ సాయి సర్జికల్‌& మెటర్నిటి హాస్పిటల్ లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు

Read More
AP&TG

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్

Read More
AP&TGPOLITICS

నిరసన వ్యక్తం చేసిన వారు సంకరజాతి వాళ్లు! సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు

అమరావతి: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు

Read More
NATIONALOTHERSWORLD

హర్మోజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించిన ఇరాన్

అమరావతి: అమెరికా ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేయడంతో,,ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది..ఇందుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం

Read More
AP&TGDEVOTIONALOTHERS

సనాతన ధర్మంను కించ పరిస్తే సహించేది లేదు-పవన్ కళ్యాణ్

అమరావతి: సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు,మధురైలో జరిగిన మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్నాడు..ఆదివారం హిందూ మున్నని

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించిన అమెరికా

అమరావతి: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తన తెంపరితనం చూపించాడు..ఇరాన్ ను అణుఒప్పందపై ఆవగాహనకు రావలంటునే,,శనివారం 13వేల కేజిల బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించాడు..గత

Read More