NATIONAL

ప్రేమ,శాంతి,కరుణమైయుడి సందేశాన్ని ప్రతిబింబిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో మార్నింగ్ సర్వీస్‌లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశ

Read More
CRIMENATIONAL

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ-17 మంది సజీవ దహనం

అమరావతి: కర్ణాటకలో గురువారం వేకువజామున 3గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్

Read More
AP&TGNATIONAL

దేశీయ విమానయాన రంగంలోకి మూడు కొత్త సంస్థలు-కేంద్ర మంత్రి

అమరావతి: విమాన సంస్థల మధ్య పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో

Read More
AP&TG

మాట నిలుపుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటన నిలుపుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు.

Read More
DISTRICTS

స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోను-మంత్రి నారాయణ

అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వాళ్ళ మాటలు విని  ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ తెలిపారు..నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో

Read More
AP&TGOTHERSTECHNOLOGY

వాణ్యిజపరమైన శాటిలైట్స్ ప్రయోగంలో మరో పెద్ద విజ‌యం సాధించిన ఇస్రో

అమరావతి: వాణ్యిజపరమైన శాటిలైట్స్ ప్రయోగంలో ఇస్రో మరో పెద్ద విజ‌యం సాధించింది.ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉద‌యం 8.55 నిమిషాలకు అమెరికాకు చెందిన క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ బ్లూబ‌ర్డ్ బ్లాక్‌-2ను

Read More
AP&TGOTHERSTECHNOLOGY

సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026 పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

జనవరి 22 నుంచి 24 వరకు.. అమరావతి: విద్యార్ధులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేలా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్రప్రభుత్వం

Read More
AP&TGCRIME

రాష్ట్ర వ్యాప్తంగా ఏసిబీ అధికారుల దాడులు-పాత తంతు పునరవృత్తం అవుతుందా?

తనిఖీలు జరుగుతునే వుంటాయి? అవినీతి పాల్పడుతూ ఏసీబీ చిక్కిన అధికారులు,, కొన్ని నెలల వ్యవధిలో మరో చోట పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు ? అంటే రాజకీయ నాయకులు ప్రమేయం

Read More
CRIMENATIONAL

ఒడిశాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

అమరావతి: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల

Read More
DISTRICTS

సరికొత్త ఆలోచనలతో నుడాకు ప్రత్యేక గుర్తింపు-కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

నెల్లూరు: జిల్లాలో నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా)కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచనలతో, వినూత్నంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల నుడా అధికారులకు

Read More