NATIONALPOLITICS

బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

అమరావతి: బీహార్ రాష్ట్రానికి 10వ సారి ముఖ్యమంత్రిగా JDU అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. బుధవారం ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్‌ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా తిరిగి కొనసాగనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *