DEVOTIONAL

DEVOTIONALNATIONALOTHERS

ముష్కరుల దాడులను తట్టుకుని 1000 సంవత్సరాలుగా నిలబడిన సోమ్‌నాథ్‌ మందిర్-ప్రధాని మోదీ

స్వాభిమాన్‌ పర్వ్‌ ఉత్సవాలు.. అమరావతి: స్వాతంత్ర్యం తరువాత సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను వ్యతిరేకించిన శక్తులు భారతదేశంలో “ఉనికిలో ఉంటూ, చురుకుగా వ్యవహరిస్తున్నయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Read More
AP&TGDEVOTIONALOTHERS

జ‌న‌వ‌రి 9వ తేది నుంచి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు జారీ-టీటీడీ 

తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్.. తిరుపతి: ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న‌ శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుప‌తి విమానాశ్ర‌యంలోని ఆఫ్ లైన్ క‌రెంట్ బుకింగ్ విధానం య‌థావిధిగా వుందని టీటీడీ

Read More
DEVOTIONALNATIONALOTHERS

తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించ వచ్చు-హైకోర్టు

అమరావతి: తొలి నుంచి సనాతధర్మంను అనుసరించే వారికి పలు అడ్డంకులు,అంక్షలు సృష్టించే తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై

Read More
AP&TGDEVOTIONALOTHERS

దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మారిషష్ దేశఅధ్యక్షులు ధర్మంబీర్

అమరావతి: విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి సోమవారం ఉదయం మార్షష్ అధ్యక్షులు ధర్మం బీర్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి అయన విచ్చేసిన సందర్భంలో

Read More
AP&TGDEVOTIONALOTHERS

భజరంగభళీ భక్తులు కోరుకుంటే జరగనిది వుంటుందా-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

గిరి ప్రదణక్ష నిర్మాణంకు నా వంతు సాయం.. హైదరాబాద్: కొండగట్టు అంజనేయ స్వామి అంటే నాకు అపారమైన భక్తి,విశ్వసం వుందని ఏ.పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Read More
AP&TGDEVOTIONALOTHERS

డిసెంబ‌ర్ 27న అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం-టీటీడీ

తిరుమ‌ల‌: 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించారు. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది

Read More
AP&TGDEVOTIONALOTHERS

సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం – టీటీడీ అదనపు ఈవో 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం  నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు  పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి  సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డి

తిరుపతి: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం

Read More
AP&TGDEVOTIONALOTHERS

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్యుల‌కే పెద్ద‌పీట‌-మంత్రి ఆనం

ప‌దిరోజుల్లో 182 గంట‌లు.. తిరుమ‌ల‌: డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామ‌న్యుల‌కే పెద్ద‌పీఠ వేస్తున్న‌ట్లు రాష్ట్ర దేవాదాయ‌శాఖ

Read More
AP&TGDEVOTIONALOTHERS

హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి,పంచలోహ విగ్రహాలు-టిటిడి

హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి,పంచలోహ విగ్రహాలు-టిటిడ తిరుమల: ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన

Read More