AP&TGCRIME

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం-23 మంది మృతి

అమరావతి: కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 23 మంది మృతి

Read More
AP&TGDEVOTIONALOTHERS

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం- టీటీడీ చైర్మన్

“శ్రీవారి ముడుపు పత్రం పథకం” ప్రారంభం.. తిరుపతి: టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ చైర్మన్ బీఆర్

Read More
AP&TG

రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి-మంత్రి నాదెండ్ల మనోహర్

కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ… తిరుపతి: రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా,ఎలాంటి అవరోధాలు లేకుండా జరగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్‌పై భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్,అమెరికాలు

అమరావతి: ఇరాన్‌పై శనివారం భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్, టెహ్రాన్‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. అమెరికా స‌హ‌కారంతో ఈ దాడులు జ‌రిగిన‌ట్లు అంతర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

Read More
AP&TGDEVOTIONALOTHERS

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్(90) పరమపదించారు.గత కొంతకాలం నుంచి వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న అయన నివాసంలోనే శుక్రవారం తుది శ్వాస విడిచారు.దేవాలయల

Read More
MOVIESNATIONALOTHERS

తమిళ స్టార్ హీరో జోసఫ్ విజయ్ నుంచి విడాలకులు కోరిన భార్య సంగీత

అమరావతి: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నుంచి విడాలకులు కావాలంటూ ఆయన భార్య సంగీత, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు

Read More
AP&TGHEALTHOTHERS

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్టోక్

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్టోక్ రావడంతో కుటుంబ

Read More
NATIONAL

కోల్‌కతాలో భూ ప్రకంపనలు- రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

అమరావతి: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్

Read More
NATIONALOTHERSWORLD

భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం-ప్రధాని మోదీ

అమరావతి: భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలు

Read More
AP&TGMOVIESOTHERS

మూడు ముళ్ల బంధంతో ఒకటైయిన విజయ్‌, రష్మికలు

హైదరాబాద్: టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నలు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, గురువారం

Read More