దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మారిషష్ దేశఅధ్యక్షులు ధర్మంబీర్
అమరావతి: విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి సోమవారం ఉదయం మార్షష్ అధ్యక్షులు ధర్మం బీర్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి అయన విచ్చేసిన సందర్భంలో
Read Moreఅమరావతి: విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి సోమవారం ఉదయం మార్షష్ అధ్యక్షులు ధర్మం బీర్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి అయన విచ్చేసిన సందర్భంలో
Read Moreగిరి ప్రదణక్ష నిర్మాణంకు నా వంతు సాయం.. హైదరాబాద్: కొండగట్టు అంజనేయ స్వామి అంటే నాకు అపారమైన భక్తి,విశ్వసం వుందని ఏ.పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Read Moreతిరుమల: 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించారు. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది
Read Moreతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Moreతిరుపతి: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం
Read Moreపదిరోజుల్లో 182 గంటలు.. తిరుమల: డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామన్యులకే పెద్దపీఠ వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ
Read Moreహిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి,పంచలోహ విగ్రహాలు-టిటిడ తిరుమల: ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన
Read Moreముంబైలో రూ.14.40 కోట్లతో… తిరుమల: తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ
Read Moreతిరుపతి: 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయనున్న వివిధ దర్శనాలు,, గదుల కోటా వివరాలను ఒక ప్రకటనలో విడుదల చేసింది.వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి-2026
Read Moreఅమరావతి: దక్షిణాఫ్రికాలో కొత్తగా నిర్మిస్తున్న నూతన అహోబిలం ఆలయం కుప్పకూలింది. డర్బన్ నగరం సమీపంలో క్వాజూలు-నటాల్ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతొంది.. ఎథెక్విని (గతంలో డర్బన్)
Read More