NATIONAL

CRIMENATIONAL

గొలుసులతో మహిళను అడవిలో బంధించిన అగంతకులు

అమరావతి: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన సంఘటన వెలుగు చూసింది.. 50 ఏళ్ల అమెరికాన్ మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు..ముంబై

Read More
NATIONAL

అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్న ప్రధాని మోదీ ?

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్నారు..రష్యాతో యుద్ధం తరువాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు

Read More
NATIONAL

డ్రాగన్ కంత్రీకి వెన్నులో వణుకు తెప్పించే “షిన్‌కున్ లా టన్నల్‌”కు శంకుస్థాపన

అమరావతి: డ్రాగన్ కంత్రీ కుయుక్తులకు ధీటుగా జావాబు ఇవ్వడంతో పాటు లడఖ్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసే “షిన్‌కున్ లా టన్నల్‌కు” కార్గిల్ దివాస్ వేదిక నుంచి ప్రధాని

Read More
NATIONAL

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ.9,151కోట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు..బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో

Read More
NATIONAL

2025 కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి

ఆంద్రప్రదేశ్ పై నిధుల జల్లులు కురుపించిన నిర్మలమ్మ.. అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్-2025 కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి

Read More
NATIONAL

2023-24 ఆర్థికసర్వేను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలమ్మ

అమరావతి: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి..వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్న సందర్బంగా ఒక

Read More
NATIONAL

జమ్ములో ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు

అమరావతి: జమ్ముకశ్మీర్​లో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రదాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.. ముష్కరులను ఏరివేసేందుకు సిద్ధమైంది..జమ్ము,,కాశ్మీరులో రోడ్డు మార్గంలోని బ్రిడ్జీల రక్షణను పటిష్ట పర్చడంతో పాటు

Read More
AP&TGNATIONAL

పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ ప్రెస్-నాలుగురు మృతి

అమరావతి: చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ ప్రెస్ ట్రైయిన్ (15904) గురువారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.. ఉత్తరప్రదేశ్ లోని గోండా-జిలాహి మధ్య ఉన్న పికౌరా ప్రాంతంలో

Read More
AP&TGNATIONAL

ఉగ్రవాదులు, ఆర్మీకి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 ఆర్మీ సిబ్బంది మృతి

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది..సోమవారం జమ్మూలోని దోడా జిల్లాలో దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్‌బాగిలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది..ఈ సంఘటనలో

Read More
AGRICULTUREAP&TGBUSINESSCRIMEDEVOTIONALDISTRICTSEDU&JOBSHEALTHINTERNATIONALNATIONALPOLITICSTECHNOLOGY

రాష్ట్రంలో భారీ సంఖ్యలో IAS అధికారుల బదిలీలు

అమరావతి: రాష్ట్రంలో 19 మంది IASలు,,2 IPS అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు..IASలతో

Read More