NATIONAL

NATIONALPOLITICS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజెపీ

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు 99 మంది అభ్యర్థులతో విడుదల చేసింది.. నాగపూర్ సౌత్

Read More
DEVOTIONALNATIONALOTHERS

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల జనవరి కోటా విడుదల

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న (శనివారం) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Read More
NATIONAL

రైల్వే టిక్కెట్‌ల రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించిన రైల్వే శాఖ

అమరావతి: రైల్వే టిక్కెట్‌ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూన్నట్లు రైల్వే శాఖ తెలిపింది.. ఇది నవంబర్ 1వ తేది నుంచి

Read More
NATIONALPOLITICS

హర్యానా ముఖ్యమొత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయబ్ సింగ్ సైనీ

అమరావతి: హర్యానా ముఖ్యమొత్రిగా నాయబ్ సింగ్ సైనీని బీజేపీ శాసనసభా పక్షం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకొవడంతొ గురువారం 2వ సారి హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..

Read More
NATIONALPOLITICS

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

అమరావతి: ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్కు శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లాతో

Read More
BUSINESSNATIONAL

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ గా నోయెల్‌ టాటా ఎకగ్రీవంగాఎన్నిక

అమరావతి: టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ గా నోయెల్‌ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకుంటూ ట్రస్ట్‌ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు..టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది..ఇందులో

Read More
NATIONAL

భారతీయ భోజన విధానంను అనుసరిస్తే భూగ్రహాన్ని కాపాడుకోవచ్చు-వరల్డ్ లైఫ్ వన్యప్రాణి నిధి

అమరావతి: భారతీయుల భోజన పద్ధతులు ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి ( WWF) లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక వెల్లడించింది..G20 దేశాలు ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార

Read More
NATIONAL

“Thank You For Thinking Of Me” అని రతన్‌ టాటా…..

అమరావతి: భారతదేశ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. బీపీ లెవెల్స్‌ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్‌

Read More
NATIONALPOLITICS

హర్యానాలో 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకున్న బీజెపీ

అమరావతి: హర్యానాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది..తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చినా

Read More
NATIONAL

మాల్దీవుల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్మనించిన-మహమ్మద్ ముయిజ్జు

అమరావతి: భారత్ దెబ్బకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చుక్కలు కన్పించాయి..చైనాతో కలసి భారతదేశంను ఇరకటంలో పెట్టలకుంటే,, అది కాస్త బుమరాంగ్ అయింది..దెబ్బతో దిగి వచ్చిన మయిజ్జ,భారతదేశం

Read More