NATIONAL

DEVOTIONALNATIONAL

దీపావళి సందర్బంగా అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం

అమరావతి: దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర

Read More
NATIONAL

ప్రపంచ దేశాల సరసన సగర్వంగా భారత్-విజయవంతమైన GSLV- LVM3 ప్రయోగం

నెల్లూరు: భారతీయ శాస్త్రవేత్తలు అవిరళ కృషి నేటి ఉదయం ఫలించి,ప్రపంచ దేశాల సరసన సగర్వంగా చేరింది.ఇప్పటి వరకు PSLV రాకెట్ ద్వారా 2 టన్నుల లోపు బరువు

Read More
DEVOTIONALNATIONAL

3,400 కోట్లతో కేదార్‌నాథ్‌ వద్ద రెండు రోప్‌వే ప్రాజెక్టులు-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు ప్రధాని

Read More
CRIMENATIONAL

బౌద్ధ సన్యాసిని వేషంలో ఢిల్లీలో పట్టుబడిన చైనాకు చెందిన మహిళ

అమరావతి: చైనాకు చెందిన ఓ మహిళ పేరు మార్చుకుని నకిలి గుర్తింపు కార్డులతో బౌద్ధ సన్యాసిని వేషంలో తిరుగుతుండగా ఈమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లీష్,

Read More
EDUCATION JOBSNATIONAL

దీపావళికి 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయనున్న ప్రధాని మోదీ

దీపావళి బహుమతి.. అమరావతి: దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇవ్వనున్నారు. దివాళీకి రెండు రోజుల ముందు

Read More
INTERNATIONALNATIONAL

పద్మభూషన్ అవార్డును అందుకున్న మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్ల

అమరావతి: భారత సంతతికి చెందిన అందునా హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల,,ప్రస్తుతం మైక్రోసాఫ్ సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్

Read More
CRIMENATIONAL

348 బస్తాల నకిలీ జీలకర్ర స్వాధీనం-నిందితులు అరెస్ట్

అమరావతి: ఆహార పదార్దాల కల్తీల కారణంగా ప్రజల ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది.అయితే ప్రజల ఆరోగ్యంతో మాకు పనేంటి,కల్తీ చేసి ఆక్రమంగా డబ్బు సంపాదించడమే ధ్యేయం అంటూ ప్రస్తుత

Read More
NATIONAL

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడుగా మల్లికార్జున ఖర్గే విజయం

అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు 22 సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌కి తొలిసారి గాంధీ కుటుంబ సభ్యులు

Read More
NATIONAL

హేయమైన ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో ఉన్నాను-ఆంటోనియో గుటెర్రెస్

26/11, 2008 ముంబై ఉగ్రదాడి… అమరావతి: ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లోని స్మారక మ్యూజియం వద్ద 26/11, 2008  ముంబై ఉగ్రదాడిలో మరణించిన ఆమరులకు బుధవారం ఐక్యరాజ్యసమితి 

Read More
CRIMENATIONAL

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో పలు అవకతవకలు-8 మంది అధికారులపై చార్జిషీట్ సిద్దం

అమరావతి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ,దర్యప్తులో,,కొంత మంది నార్కోటిక్స్ అధికారులు పలు అవకతవకలకు పాల్పపడినట్లు గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒక చార్జిషీట్ ను సిద్దం

Read More