DISTRICTSPOLITICS

ప్రసన్న,ప్రశాంతిల మధ్య కోవూరులో రాజకీయ యుద్దం?

దిగజారి,బజారు పడుతున్న రాజకీయలు.. రాజకీయాల్లో కనీస విలువలు,,నైతిక నియమాలు రోజు రోజుకు దిగజారి బజారు పడుతున్నాయి..గత ప్రభుత్వం పాలన నుంచే రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత,కుటుంబ సభ్యులను రోడ్డుపైకి

Read More
AP&TG

నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా-చంద్రబాబు

జలాలే మన సంపద.. అమారవతి: ‘పూర్వీకులు మనకి సనాతన ఆలయాల్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు రిజర్వాయర్లు, జలాశయాలు. జలాలే మన సంపద..

Read More
AP&TGHEALTHOTHERS

డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి-మంత్రి స‌త్య‌కుమార్

సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు త‌గ్గాలి.. అమరావతి: జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల (DCHS) ప‌నితీరులో మార్పురావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. రెండు నెల‌ల క్రితం

Read More
AP&TGDEVOTIONALOTHERS

చర్చి ప్రార్దనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్-టీటీడీ

తిరుపతి: టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు..తిరుపతి జిల్లా పుత్తూరులోని

Read More
CRIMENATIONAL

స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీ-ముగ్గురు విద్యార్దులు మృతి

అమరాతి: రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీకొట్టడడంతో ముగ్గురు విద్యార్థులు మరణించగా,,మరో ఆరుగురు విద్యార్దులు తీవ్రంగా గాయపడిన సంఘటన తమిళనాడులోని కడలూరులో మంగళవారం

Read More
AP&TG

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు తెలిపిన ప్రాజెక్ట్ అధికారులు

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు

Read More
NATIONAL

భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన బ్యాంకు

అమరావతి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలోని మండి జిల్లాలోని తునాగ్ పట్టణంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు, జూన్‌ 20 నుంచి జూలై 6 వరకు కురిసిన

Read More
DISTRICTS

10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0- కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్న

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

నెల్లూరులో వీఆర్ హైస్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించిన మంత్రి లోకేష్

నెల్లూరు: జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు..సోమవారం నెల్లూరు నగరంలో ఆధునికరించిన వి.ఆర్.హైస్కూల్ ను మంత్రి

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్థాన్ లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్

అమరావతి: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధికారికంగా పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది..గత కొన్ని సంవత్సరాలుగా ఇస్లామాబాద్‌లో టెక్ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు

Read More