DISTRICTS

విఆర్సీ తరహాలో 15 మున్సిపల్‌ హైస్కూళ్ల అభివృద్ధి-మంత్రి నారాయణ

మూడునెలల్లో చింతారెడ్డిపాలెం వద్ద…. నెల్లూరు: నెల్లూరు నగరంలోని 15 మున్సిపల్‌ హైస్కూళ్లను విఆర్సీ స్కూల్‌ తరహాలో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి

Read More
AP&TGCRIME

సౌదీలో బస్సు ప్రమాదం- 42 మంది భారతీయులు దుర్మరణం

మృతుల్లో హైదరాబాదీలు…. హైదరాబాద్‌: మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికుల బస్సు బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఘటనలో 42

Read More
AP&TG

రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి: సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి

Read More
AP&TG

నేషన్ ఫస్ట్ అనే విధంగా అందరూ ఆలోచన చేయాలి-సీఎం చంద్రబాబు

సీజేఐ బీఆర్ గవాయ్ కు స్వాగతం.. అమరావతి: జస్టిస్ గవాయ్ తన విధి నిర్వహణలో భాగంగా మంచి తీర్పులు ఇచ్చారు.. ప్రజలంతా ఆ తీర్పులు గుర్తు పెట్టుకునేలా

Read More
DISTRICTS

కాపు భవన్ కి మరో కోటి ప్రకటించిన మంత్రి నారాయణ

నెల్లూరు: అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు.. దాని అభివృద్ధికి తన పిల్లలు కోటి రూపాయలు ఇస్తారని ఆయన

Read More
NATIONALPOLITICS

ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి జానపద గాయని మైథిలీ ఠాకూర్

అమరావతి: బీహార్ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మైథిలీ ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో

Read More
CRIMENATIONAL

జమ్మూ కశ్మీర్‌ నౌగామ్‌ పోలీస్‌స్టేషన్‌లో పేలుడు, ప్రమాదవశాత్తూ సంభవించింది-ప్రశాంత్ లోఖండే

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ నౌగామ్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటనలో తొమ్మిది ప్రాణాలో కోల్పోయారని,,27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడ్డారని కేంద్ర

Read More
AP&TG

టెక్స్ టైల్స్’ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

కుదిరిన 7 ఎంవోయూలు…. విశాఖపట్నం: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి.

Read More
AP&TG

ఇంధన రంగంలో సైబర్ రక్షణ అత్యవసరం-సీఎం చంద్రబాబు

ఏఐ ద్వారా విద్యుత్ పంపిణీ… విశాఖపట్టణం: ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Read More
DISTRICTS

ఇంటి పన్నులు చెల్లించని వారి ఇళ్లకు కుళాయి కనెక్షన్లు తొలగింపు

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వార్డ్ నెం: 37/2, రాం నగర్-2 సచివాలయం పరిధిలోని ఇంటి పన్నులకు సంబంధించిన ఈ దిగువ చూపిన 4 అసెస్

Read More