DEVOTIONAL

AP&TGDEVOTIONALOTHERS

తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు-టీటీడీ ఛైర్మ‌న్

ముంబైలో రూ.14.40 కోట్లతో… తిరుమ‌ల‌: తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ

Read More
DEVOTIONALNATIONALOTHERS

మార్చి నెల శ్రీవారి దర్శన కోటాను విడుదల చేసిన టిటిడి

తిరుపతి: 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయనున్న వివిధ దర్శనాలు,, గదుల కోటా వివరాలను ఒక ప్రకటనలో విడుదల చేసింది.వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి-2026

Read More
DEVOTIONALNATIONALOTHERSWORLD

దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన నూతన అహోబిలం ఆలయం

అమరావతి: దక్షిణాఫ్రికాలో కొత్తగా నిర్మిస్తున్న నూతన అహోబిలం ఆలయం కుప్పకూలింది. డర్బన్‌ నగరం సమీపంలో క్వాజూలు-నటాల్ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతొంది.. ఎథెక్విని (గతంలో డర్బన్)

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఇతర మతాలను ఆదరించడం,సనాతన ధర్మం నేర్పించింది-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

 “అభినవ కృష్ణదేవరాయ” బిరుదుతో.. అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదుని పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి

Read More
AP&TGDEVOTIONALOTHERS

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లి,సుందర్

అమరావతి: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయాన్ని ఆదివారం మరో స్టార్

Read More
DEVOTIONALNATIONALOTHERS

గోవాలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠంలో మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన “సార్ధ పంచశతమానోత్సవ్” వేడుకల సందర్భంగా

Read More
DEVOTIONALNATIONALOTHERS

విమాన ప్రయాణంలో అయ్యప్ప భక్తులు ఇరుముడి తీసుకుని వెళ్లచ్చు-కేంద్ర మంత్రి

అమరావతి: శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడిని తమతో పాటు నేరుగా విమాన

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమల తరహాలో అమరావతి వేంకటేశ్వరుని ఆలయం అభివృద్ధి-సీ.ఎం చంద్రబాబు

2 దశల్లో రూ.260 కోట్లతో.. అమరావతి: రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు

Read More
AP&TGDEVOTIONALOTHERS

రాజధాని అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ

రెండు దశల్లో రూ.260 కోట్లతో.. అమరావతి : రాజధాని అమరావతిలో వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10.30 గంటలకు

Read More
DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామ్ లల్లా ఆలయంపై “అభిజీత్” ముహూర్తం’లో ధ్వజారోహణ చేసిన ప్రధాని మోదీ

 అమరావతి: అయోధ్య రామ మందిర శిఖరంపై కాషాయ వర్ణ ధర్మ ధ్వజాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎగరేశారు. ధ్వ‌జ‌స్తంభంపై కాషాయ జెండా ఎగుర వేయడంతో ఆలయం నిర్మాణం

Read More