NATIONAL

NATIONALOTHERSWORLD

ప్రధాని మోదీకి “మిత్ర విభూషణ పురస్కారం” ప్రధానం చేసిన శ్రీ లంక ప్రభుత్వం

అమరావతి: భారత్‌-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది..“మిత్ర విభూషణ

Read More
NATIONAL

లోక్‌సభ నిరవధికంగా వాయిదా

అమరావతి: లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు శుక్రవారం ప్రకటించారు.. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందటంతోపాటు

Read More
NATIONAL

దక్షణభారతంలో వానలు,ఉత్తరభారతంలో మండే ఎండలు

అమరావతి: ఉత్తరభారతంలో మండే ఎండలు,,దక్షణభారతంలో వానలు పడుతున్నాయి..దేశంలో గతంలో ఎన్నడు లేనట్లు విభిన్న వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.. భారతవాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, దక్షిణ భారతంలో

Read More
NATIONALOTHERSWORLD

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో మళ్లీ ఎలాన్‌ మస్క్‌దే తొలిస్థానం

అమరావతి: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు..342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో తొలిస్థానంలో వున్నారు..గత సంవత్సరంతో

Read More
CRIMENATIONAL

పటాసుల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం-13 మంది మృతి

అమరావతి: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, దీశ పట్టణంలో ఉన్న పటాసుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించడంతో,,పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ

Read More
BUSINESSNATIONALOTHERS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిలిచి పోయిన డిజిటల్ సర్వీసులు

అమరావతి: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్

Read More
NATIONALOTHERSWORLD

హిమాలయాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రతీసారి-సునీతా విలియమ్స్

అమరావతి: భార‌తీయ సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌,, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో సంకేతిక సమస్యలతో 9 నెలల పాటు అక్కడే ఉన్న విష‌యం విదితమే..మార్చి 19వ

Read More
NATIONAL

ప్రధాని మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి నిధి తివారీ నియమకం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా యువ IFS Officer అయిన నిధితివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.. మార్చి 29న సిబ్బంది-శిక్షణ శాఖ (DoPT) జారీ

Read More
CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌,సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు-16 మంది మావోయిస్టులు హతం

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సలైట్లు హతం కావడం, భద్రతా దళాలకు పెద్ద ముందడుగు పడినట్లు అయింది..

Read More
NATIONALOTHERSWORLD

మయన్మార్,థాయ్‌లాండ్‌లో భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం

మరణాల సంఖ్య 10వేలు దాటవచ్చు? అమరావతి: మయన్మార్ థాయ్‌లాండ్‌ దేశాల్లో శుక్రవారం తీవ్ర భూకంపాలు కుదిపేసిన విషయం విదితమే..నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్‌,

Read More