Author: Seelam

AP&TGOTHERSSPORTS

87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి: యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ

Read More
AP&TG

పల్లె సీమలే దేశానికి వెన్నెముక- “మాటా మాంతీ”-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 “మాటా-మంతి”..  అమరావతి:  ‘ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు నాకు తెలుసు. నా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచించాను.

Read More
AP&TG

ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీల పెంచే లేదు- సీఎం చంద్రబాబు

అమరావతి: ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీల పెంచే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. బుధవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో సమీక్షా సమావేశం

Read More
DISTRICTS

ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి నిర్దేశించిన సమయంలోపు-కమీషనర్

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అండర్ బ్రిడ్జి

Read More
BUSINESSNATIONALOTHERS

భారత్‌లో రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల

అమారవతి: ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులపై మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల మంగళవారం ప్రకటన చేశారు. తమ కంపెనీ

Read More
AP&TGNATIONAL

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్,అభిశంసన పిటిషన్‌ దారుణం-పవన్ కళ్యాణ్

సనాతనధర్మంపై సెక్యులరిజం పేరుతో దాడులు.. అమరావతి: హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

Read More
AP&TG

రియల్‌టైమ్‌లో పట్టాదారు పాస్ పుస్తకాల ఆటో మ్యుటేషన్- సీఎం చంద్రబాబు ఆదేశం

2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి కావాలి.. అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు

Read More
NATIONAL

తిరుపతి-సాయి నగర్ షిరిడి ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం

తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి-సాయి నగర్ షిర్డీ వీక్లీ ఎక్స్ ప్రెస్ (Train No.17425)ను వర్చువల్ గా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని

Read More
NATIONALOTHERSWORLD

జాపాన్‌ లో తీవ్రత భూప్రకంపనలు-సునామీ ముప్పు

రిక్టర్ స్కేలుపై 7.6 నమోదు.. అమరావతి: జాపాన్‌ ఉత్తర తీరంలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత భూప్రకంపనలు నమోదు అయ్యియి. హక్కాయిడో ద్వీపంలోని తీరప్రాంత రాజధాని అమోరీకి

Read More
NATIONAL

జిన్నా కోసం నెహ్రూ వందేమాత‌రం గీతాన్ని ముక్కలు చేశారు-ప్రధాని మోదీ

కాంగ్రెస్,,నెహ్రూల  కుటుంబాలు, కుటిల రాజకీయం కోసం దేశాన్నే పణంగా పెట్టారు. కాంగ్రెస్ నీచమైన బుధ్దిని నేటి యువత‌రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనైన వుంది. అమరావతి: వందేమాత‌రం

Read More