వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు-అధ్యక్షడిని అరెస్ట్ చేశాం-ట్రంప్
ప్రపంచలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు.. అమరావతి: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య
Read Moreప్రపంచలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు.. అమరావతి: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య
Read Moreగిరి ప్రదణక్ష నిర్మాణంకు నా వంతు సాయం.. హైదరాబాద్: కొండగట్టు అంజనేయ స్వామి అంటే నాకు అపారమైన భక్తి,విశ్వసం వుందని ఏ.పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Read Moreసీడబ్ల్యూసీ ఛైర్మన్ నేతృత్వంలో.. అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు
Read Moreతిరుమల: 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించారు. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది
Read Moreతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Moreఅమరావతి: అత్యంత అధునికి సౌకర్యలు వున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ
Read Moreబంగ్లాదేశ్లో హిందువులను దారుణంగా కత్తుల పొడిచి,,అపైన పెట్రోల్ పోసి తగులపెడుతున్నారు. మన దేశంలో వున్న సూడో సెక్కూలరిస్టుల నోళ్లకు ఏమైంది? ఒక్కరు కూడా ఈ దారుణలపై తీవ్రంగా
Read Moreఅమరావతి: కొత్త సంవత్సరం మొదటి రోజున పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మాణం ప్రారంభించనున్నట్టు నిర్మాత రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న
Read Moreజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ.. నెల్లూరుం 2026 జూన్ 12 నాటికి కాపు భవనాన్ని పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
Read Moreనెల్లూరు: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ఢాకాకు వెళ్లారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరై భారత తరఫున సంతాపం వ్యక్తం
Read More