CRIME

AP&TGCRIME

ధర్మవరంలో నూర్ మహమ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు, స్థానికులను భయాందోళనలకు గురిచేసింది…కోట కాలనీలో నివాసం వుంటున్న నూర్ మహమ్మద్(40) అనే అనుమానిత ఉగ్రవాదిని

Read More
CRIMEDISTRICTS

నెల్లూరులో ఆయిల్ మాఫియా-సన్నపురెడ్డి.పెంచలరెడ్డి నుంచి కాపాడండి

నెల్లూరు: సన్నపురెడ్డి.పెంచలరెడ్డి(ఆయిల్) అనే వ్యక్తి ఫోన్లు చేసి తమను బెదిరిస్తున్నరని,,అతని నుంచి తమ వ్యాపారలను కాపాడలని శ్రీకాళహస్తికి చెందిన ఓం శ్రీధర్ ట్రేడర్స్ యాజమని యోగానంద్ కోరారు..గురువారం

Read More
CRIMENATIONAL

జమ్ముకశ్మీర్,, హిమాచల్‌ ప్రదేశ్‌ లో విధ్వంసం సృష్టించిన క్లౌడ్‌బరస్ట్‌-33 మంది మృతి

అమరావతి: క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా జమ్ముకశ్మీర్,, హిమాచల్‌ ప్రదేశ్‌ లో మెరుపు వరదలు విధ్వంసం సృష్టించాయి..జమ్ముకశ్మీర్ కిష్ట్వార్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి.. భారీ

Read More
CRIMENATIONAL

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించిన సైన్యం

అమరావతి: దేశ ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరుపుకునే వేళ,,జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సైన్యం తుడిపెట్టేసింది..బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో పాకిస్తాన్‌

Read More
AP&TGCRIME

తుపాకులు గురిపెట్టి ఖజాన బంగారం దుకాణంలో దొపిడి

తెలంగాణ:  హైదరాబాద్ నగరంలో దొపిడి దొంగలు బంగారం దుకాణంలో తుపాకులతో ప్రవేశించి నిమిషాల వ్యవధిలో అందికాడికి దొచుకుని అడ్డు వచ్చిన వారిపై కాల్పులు జరిపి పరారీ అయ్యారు..

Read More
CRIMENATIONAL

ఇస్లాం మతంలోకి మారమని బలవంతం-ఆత్మహత్య చేసుకున్న యువతి

అమరావతి: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో సోనా ఎల్డోస్(23) టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది.. ఆమె ప్రియుడు అయిన రమీజ్,,అతని కుటుంబ సభ్యులు

Read More
CRIMENATIONAL

భారీ వర్షాల కారణంగా అదుపు తప్పిన కారు,11 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు..పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు బొలెరో SUVలో బయలుదేరిన 15 మంది బయలుదేరారు..భారీ వర్షాల

Read More
AP&TGCRIME

బాపట్ల జిల్లాలోని గ్రానైట్‌ క్వారీలో ఘోర ప్రమాదం-6 మంది మృతి

అమరావతి: బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..గ్రానైట్‌ క్వారీలో గ్రానైట్ రాళ్లు జారి పడడడంతో ఆరుగురు కార్మికులు

Read More
AP&TGCRIME

విశ్లేషణ పేరుతో పనికి మాలిన ప్రచారం,కేసు నమోదుతో పరారీలో జర్నలిస్టు వాసుదేవన్?

హైదాబాద్: వార్తా విశ్లేషణల పేరుతో 99 టీవీలో ఇష్టారీతిన ప్రభుత్వంపై బుదర జల్లేలా జర్నలిస్టు పేరుతో పత్రి వాసుదేవన్ పిచ్చి కూతలు..• జగన్ ను అంతం చేసేందుకు

Read More
CRIMENATIONAL

ముంబై,మాలేగావ్‌ పేలుడు కేసులో 7 మంది నిర్దొషులే-కోర్టు

అమరావతి: ముంబైలోని మాలేగావ్‌ పేలుడు కేసులో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ,,బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్‌

Read More