Author: Seelam

AP&TGEDU&JOBSOTHERS

తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులే-ఉప ముఖ్యమంత్రి

అమరావతి: పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్దులకు దైవసమానులు అవుతారని,, తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు అంత గొప్ప స్థానం

Read More
AP&TGEDU&JOBSOTHERS

పిల్లలను బాగా చదివించండి-వాళ్లకు మీరు అందించే ఆస్తి చదువే-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: మెగా పేరెంట్స్ ,టీచర్స్ ఆత్మీయ సమావేశం 3 .0లో బాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు మన్యం పార్వతిపురం జిల్లాలోని భామినిలోని ఏపీ మోడల్

Read More
AP&TG

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు-ఐ.ఎం.డీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని,,వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ ఇలా వుండే

Read More
NATIONALOTHERSWORLD

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ

అమరావతి: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాత్రి షుమారుగా 7.00 గంటల సమయంలో ఇంద్రప్రస్థలోని పాలం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా అయన ఘన

Read More
DISTRICTS

సిద్దా గొంగళి ఎక్కడ వుందిరా అంటే రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద రూ.కోటి 17 లక్షలతో..

నెల్లూరు: గతంలో ఒక గురువుకు శిష్యుడు చెప్పిన జవాబు రామలింగాపురం అండర్ బ్రిడ్జిని చూస్తే గుర్తు వస్తొంది. సిద్దా గొంగళి ఎక్కడ వుందిరా అంటే గురు…ఎక్కడి వేసిన

Read More
DISTRICTS

కండలేరు జలాశయంలో 60 టీఎంసీలు-నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించండి-కలెక్టర్

నెల్లూరు: కండలేరు జలాశయం వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కండలేరు జలాశయ అధికారులను ఆదేశించారు. దిత్వా

Read More
DISTRICTS

రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో నిలిచిన నీరు-పరిశీలించిన కమీషనర్

కోటి 17 లక్షలతో అత్యంత ఆర్బటంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జిని 45 రోజులు మూసిన వేసిన అధికారులు,, కాంట్రాక్టర్లు రిపేర్లు చేశారు. ఒక్క చూక్క నీరు కూడా

Read More
AP&TG

10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు-డిప్యూటీ సీఎం

77 డీడీఓలు ప్రారంభం.. అమరావతి: రాష్ట్రంలో పంచాయితీ రాజ్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన 77 (DDO) డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును కార్యాలయాలని వర్చువల్ విధానంలో డిప్యూటీ

Read More
AP&TG

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ ప్రారంభం అయింది. విభజన చట్టం 5(2) సెక్షన్‌ సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ

Read More
NATIONALOTHERSWORLD

ఐదు అంచల భద్రత వలంయంలో రేపటి నుంచి పుతిన్ పర్యటన

అమరావతి: ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన అధినేతల్లో ఒకరు అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంనేందుకు గురు,,శక్రవారల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.

Read More