Author: Seelam

NATIONAL

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయలతో అస్సాంలో బంగ్లా ముస్లింల సంఖ్య 40 శాతం! -సీ.ఎం హిమంత

అమరావతి: అసోం జనాభాలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ,,రాష్ట్రంలో వేగంగా మారుతున్న జనాభా నిష్పత్తిపై ఆయన

Read More
AP&TG

ఐదుగురు IAS అధికారులకు ప్రభుత్వ కార్యదర్శులుగా ‌పదోన్నతి

అమరావతి: 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు IAS అధికారులను సూపర్ టైమ్ స్కేల్‌ (పే మ్యాట్రిక్స్ లెవల్–14)కు, క్యాడర్‌కు సమానంగా, 2026 జనవరి 1 నుండి అమలులోకి

Read More
AP&TG

జిల్లాలు పునర్విభజనపై సుధీర్ఘ కసరత్తు-31న తుది నోటిఫికేషన్‌

గూడూరు నెల్లూరులో.. రైల్వే కోడూరు,తిరుపతిలో.. ? అమరావతి: రాష్ట్రంలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి  చంద్రబాబు శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read More
DISTRICTS

క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది విధులను పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు: ఇంటి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణలో సచివాలయ సానిటరీ సిబ్బంది ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

Read More
CRIMENATIONAL

ఢిల్లీలో నూతన సంవత్సర సందర్బంగా హాట్‌స్పాట్‌లపై పోలీసుల దాడులు

350 మంది అరెస్ట్.. అమరావతి: ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పౌరుల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ ఆఘాత్’ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద

Read More
AP&TG

విలీనం తరువాత మెడికల్ గా అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

అమరావతి: మెడికల్ గా అన్​ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తరువాత మెడికల్ అన్​ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ

Read More
AP&TGDISTRICTS

రాపూరు,కలువాయి, సైదాపురం మండలాలను జిల్లాలోనే కొనసాగించాలి-మంత్రి ఆనం

నెల్లూరు: రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి, రెవెన్యూశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్‌ కి తన తరపున

Read More
AP&TG

తిరుపతిలో సెక్యూరిటీ, సేఫ్టీ వుంటుందన్న భావన భక్తుల్లో కల్పించాలి-సీ.ఎం చంద్రబాబు

ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం.. తిరుపతి: దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని, అప్పుడే పోలీసులు అందించే సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని

Read More
AP&TG

వైద్య,విజ్ఞాన,గణిత శాస్త్రల్లో అధ్భుతలను అవిష్కరించింది భారతీయులే-సీ.ఎం చంద్రబాబు

భారతీయుల డీఎన్ఏలో మాత్రమే-మోహన్ భగవత్.. తిరుపతి: ఖగోళశాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప మేధవులు జన్మించిన భూమి,

Read More
NATIONAL

గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

అమరావతి: గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో శుక్రవారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా

Read More