Author: Seelam

NATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి

అమరావతి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ ఖలీదా జియా (80), దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డి

తిరుపతి: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం

Read More
DISTRICTS

నారాయణ హాస్పిటల్ ఆన్ విల్స్ వాహనం ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్యం

44వ డివిజన్.. నెల్లూరు: ప్రజల ఇంటి వద్దకే వైద్యం అందించాలన్న మంచి ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు.నారాయణ హాస్పిటల్ ఆన్ విల్స్

Read More
AP&TGDISTRICTS

దగదర్తి విమనాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం

నెల్లూరు: దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుతో నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడుతుందని జిల్లా

Read More
AP&TG

పునర్విభజనలో 28 జిల్లాకే పరిమితం-కేబినెట్ అమోదం-మంత్రి అనగాని

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. దాదాపు 24 అంశాలకు

Read More
AP&TGCRIME

విశాఖజిల్లా వద్ద రైలులో అగ్నిప్రమాదం-ఒకరు సజీవ దహానం

అమరావతి: విశాఖపట్నం (వయా) దువ్వాడ మీదుగాఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ ప్రెస్‌లో సోమవారం వేకుమజామున 1.15 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో B1,M2 AC

Read More
NATIONAL

జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల కమాండర్‌, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదివారం సబ్‌మెరైన్‌లో సాహస ప్రయాణం చేశారు. రెండు నెలల క్రిందట రఫేల్‌ యుద్ధ

Read More
NATIONAL

జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు

అమరావతి: జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు చోరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు,

Read More
AP&TGHEALTHOTHERS

తప్పనిసరి ఏడాదిపాటు సర్వీసు చేయని వారు రూ.40 లక్షల వరకు జరిమానా-మంత్రి సత్యకుమార్

జనవరి 5లోగా విధుల్లో చేరేలా పోస్టింగులు.. అమరావతి: సెకండరీ/టీచింగ్ ఆసుపత్రులకు కొత్తగా 784 మంది పీజీ వైద్యులు (సీనియర్ రెసిడెంట్సు) జనవరి 1 నుంచి రాబోతున్నారని రాష్ట్ర

Read More
NATIONAL

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయలతో అస్సాంలో బంగ్లా ముస్లింల సంఖ్య 40 శాతం! -సీ.ఎం హిమంత

అమరావతి: అసోం జనాభాలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ,,రాష్ట్రంలో వేగంగా మారుతున్న జనాభా నిష్పత్తిపై ఆయన

Read More