Author: Seelam

AP&TGCRIME

లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధంచి రూ.11 కోట్ల నగదును సీజ్ చేసిన సిట్

అమరావతి: 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పాలన సమయంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో A-40 నిందితుడు వరుణ్ ఇచ్చిన వాంగ్మూలంతో సిట్‌ అధికారులు తెలంగాణలోని ఒక

Read More
OTHERSWORLD

రష్యాను వణికించిన భారీ భూప్రకంపనలు, రిక్టర్‌ స్కేలుపై 8.7గా గుర్తింపు

రష్యా,జపాన్ తీరాలను ప్రాంతాలను తాకిన సునామీ.. అమరావతి: రష్యాను భారీ భూప్రకంపనలు బుధవారం వేకువజామున కుదిపేశాయి.. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136

Read More
AP&TG

ఆగష్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్టులు పంపిణీ-మంత్రి నాదెండ్ల

అమరావతి: రాష్ట్రంలో కోటి 40 లక్షల 96 వేల 86 రేషన్ కార్డులు ఉన్నాయని,,పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని,,కార్డులపై ఎక్కడా

Read More
DISTRICTS

జగన్ పర్యటనలో ప్లకార్డులు,బ్యానర్లు,బైక్ ర్యాలీలు,గుంపులుగా వుండడం నిషేధం-ఇంచార్జ్ SP దామోదర్

పోలీసు ఆంక్షలు మీరితే కేసులు తప్పవు.. నెల్లూరు: ఈనెల 31వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ

Read More
AP&TG

ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు-మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి: ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను అదేశించారు. ప్రజామోదం లేనిదే ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదన్నారు.విశాఖపట్నంలో విద్యుత్

Read More
NATIONAL

పహల్గామ్‌లో దాడికి పాల్పపడిన ఉగ్రవాదులను అంతమొందించాం-అమిత్ షా

అమరావతి: పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తదిన 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతమొందించామని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు..

Read More
CRIMENATIONAL

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-18 క‌న్వ‌రియాల భక్తులు మృతి

అమరావతి: జార్ఖండ్‌లో మంగళవారం వేకువజామున 4.30 నిమిషాల‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.. క‌న్వ‌రియాల భక్తులతో వెళ్తున్న బ‌స్సు,, గ్యాస్ సిలిండ‌ర్ల లోడ్ తో

Read More
NATIONALOTHERSWORLD

నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుపై అధికారిక సమాచారం లేదు-విదేశాంగశాఖ

అమరావతి: యెమెన్‌ జాతీయుడు మహద్‌ హత్యకేసులో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దైందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండిస్తూ,,ఈ వార్తలు అవాస్తవమని పేర్కొంది..

Read More
AP&TGNATIONAL

ఏపీలో AI రీసెర్చ్,ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి-ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం

Read More
DISTRICTS

కార్మికులందరూ ఆప్కాస్ ద్వారానే జీతాలు అందుకుంటారు-కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ కార్మికులు పూర్తిస్థాయిలో ప్రస్తుత విధానంలోనే వారి విధులను కొనసాగిస్తారని, ఆప్కాస్ ద్వారానే క్రమం తప్పకుండా జీతాలను అందుకుంటూ ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా

Read More