Author: Seelam

CRIMENATIONALOTHERSWORLD

ఆస్ట్రేలియా,సిడ్నీనగరంలోని బాండి బీచ్ వద్ద కాల్పులు-11 మంది మృతి?

అమరావతి: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రఖ్యాత బాండి బీచ్ వద్ద ఆదివారం మధ్యహ్నం సమయంలో కాల్పులు సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది

Read More
DEVOTIONALNATIONALOTHERSWORLD

దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన నూతన అహోబిలం ఆలయం

అమరావతి: దక్షిణాఫ్రికాలో కొత్తగా నిర్మిస్తున్న నూతన అహోబిలం ఆలయం కుప్పకూలింది. డర్బన్‌ నగరం సమీపంలో క్వాజూలు-నటాల్ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతొంది.. ఎథెక్విని (గతంలో డర్బన్)

Read More
AP&TG

మీలాంటి నాయకుడు దేశానికి అవసరం పవన్ కళ్యాన్ సార్-కెప్టెన్ దీపిక

అమరావతి: అడిగిన వెంటనే తమ ఊరికి రహదారి మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు భారత మహిళా అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ దీపిక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం

Read More
DISTRICTS

కలువాయి,రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలి ఏకగ్రీవ తీర్మానం

జడ్పీ సర్వసభ్య సమావేశం… నెల్లూరు: 2026-2027 వార్షిక బడ్జెట్‌ అంచనాలకు, 2025-2026 సవరించిన బడ్జెట్‌ అంచనాలకు సభ్యులు ఏకగ్రీవంగా సమ్మతి తెలపడంతో ఆమోదించినట్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌

Read More
NATIONALPOLITICS

కేరళలో కమినిస్టుల కోటను బద్దలు కొడుతున్న బీజెపీ

అమరావతి: కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా విజకేతనం ఎగురవేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 101 వార్డులలో భారతీయ జనతా పార్టీ

Read More
NATIONALOTHERSSPORTS

కొల్ కొత్తలో మ్యాచ్ అడకుండా అభివదం చేసి వెళ్లి పోయిన మెస్పీ

70 అడుగుల మెస్సి విగ్రహాం.. అమరావతి: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి భారత పర్యటన వచ్చారు. కోల్‌కతాలో శనివారం ఉదయం ల్యాండ్‌ అయిన అనంతరం

Read More
AP&TG

ఒకటవ తేదినే పెన్షన్లు ముందు, ఉద్యోగుల జీతాలు చెల్లించాలి-ఏపిజేఏసి

బిల్లుల ప్రాధాన్యతా క్రమంలో చెల్లించాలి… అమరావతి: లక్షలాది మంది పెన్షర్లు,  ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం అభినందనీయమని ఏపిజేఏసి అమరావతి స్టేట్

Read More
DISTRICTS

నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మూసివేత- కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మత్తు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు

Read More
NATIONAL

స్వాతంత్రం వచ్చిన తరువాత ఇది 8వ జనాభా లెక్కల సేకరణ-కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు.. అమరాతి: కేంద్ర కేబినెట్ 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం ​రూ.11,718 కోట్ల బడ్జెట్​ను ఆమోదించిందని కేంద్ర రైల్వేలు &

Read More
AP&TG

నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి-ఢిల్లీ కోర్టుకు పవన్ కళ్యాణ్

అమరావతి: వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు..కొంత మంది వ్యక్తులు,సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు వీడియోలను దుర్వినియోగం చేసే

Read More