IPC సెక్షన్ 124A…
అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని రిజర్వ్ బ్యాంకు హెచ్చరించింది.. పది రూపాయల నాణెం చెల్లదని, అది ఫేక్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది..దింతో దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తున్నారు.. భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ 10 లేక 20 రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు,,వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు వారిపై IPC సెక్షన్ 124A కింద ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.. ఈ కేసులో మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…
నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…
తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…
అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్ను పరిచయం చేసింది.. దీని…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
This website uses cookies.